Andhra Pradesh:విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీక్రిష్ణ దేవరాయలు ఖ్యాతి గాంచిన ప్రాంతం పెనుకొండ. శ్రీకృష్ణదేవరాయలు పెనుకొండను తన రాజధానిగా చేసుకుని పాలించాడు. రాయలు వేసవి విడిది పెనుకొండ. వేసవి విడిదిగా ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగించాడు. అప్పటి రాయల కాలంలో నిర్మించిన ప్రాచీన కట్టడలు, ప్రముఖ దేవాలయాలు, నేటికి కళారంగానికి అద్దం పడుతున్నాయి. ఎవ్వరికి పట్టని పెనుకొండ చారిత్రాత్మక ప్రాంతాలు అనంతపురం, ఏప్రిల్ 22 విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీక్రిష్ణ దేవరాయలు ఖ్యాతి గాంచిన ప్రాంతం పెనుకొండ. శ్రీకృష్ణదేవరాయలు పెనుకొండను తన రాజధానిగా చేసుకుని పాలించాడు. రాయలు వేసవి విడిది పెనుకొండ. వేసవి విడిదిగా ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగించాడు. అప్పటి రాయల కాలంలో నిర్మించిన ప్రాచీన కట్టడలు, ప్రముఖ దేవాలయాలు, నేటికి కళారంగానికి అద్దం పడుతున్నాయి. రోజుకు ఒక దేవాలయం చొప్పున సంవత్సరంనకు సరిపడే 365 రోజులకు గాను…
Read More