Hyderabad : పీవీని సొంతం చేసుకొనే పనిలో కమలం.. గతేడాది భారత రత్న.. ఈ ఏడాది విగ్రహం.

statue of former Prime Minister PV Narasimha Rao in the national capital.

Hyderabad :దేశ రాజధానిలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి.దిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలకే పీవీ విగ్రహం ఏర్పాటుకు లైన్ క్లియర్ కావడం చర్చనీయాంశంగా మారింది.జూన్ 28న పీవీ జయంతి. ఈలోగా తెలంగాణ భవన్ వద్ద పీవీ విగ్రహం ఏర్పాటుకు దిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ అనుమతి ఇచ్చింది. పీవీని సొంతం చేసుకొనే పనిలో కమలం.. గతేడాది భారత రత్న.. ఈ ఏడాది విగ్రహం. హైదరాబాద్, మే 14 దేశ రాజధానిలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి. దిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలకే పీవీ విగ్రహం ఏర్పాటుకు లైన్ క్లియర్ కావడం చర్చనీయాంశంగా మారింది.జూన్ 28న పీవీ జయంతి. ఈలోగా తెలంగాణ భవన్ వద్ద పీవీ విగ్రహం ఏర్పాటుకు దిల్లీ అర్బన్…

Read More