Andhra Pradesh:కారులో వచ్చి మరీ దొంగతనాలు

There are a lot of thefts coming in cars.

Andhra Pradesh:వేస‌వి కాలంలో పిల్ల‌ల‌కు సెల‌వులు కావ‌డంతో చాలా మంది విహార యాత్ర‌ల‌కు వెళ్తుంటారు. లేదా చుట్టాల ఇళ్ల‌కు వెళ్తుంటారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యం కోసం ఎదురు చూస్తారు.. ప‌క్కా ప్లానింగ్‌తో రెక్కీ నిర్వ‌హిస్తారు.. తాళం వేసిన ఇళ్ల‌ను గుర్తిస్తారు.. తాళాలు ప‌గుల కొట్ట‌డం, తాళం తీయ‌కుండానే బోల్టులు విప్ప‌డం, అంతా ఇంట్లో నిద్రిస్తున్న స‌మ‌మంలోనే లోప‌ల‌కు వెళ్ల‌కుండానే కిటికీల గూండా గుట్టు చ‌ప్పుడు కాకుండా త‌ళుపులు తీయ‌డం లో సిద్ధ హ‌స్తులు.. కారులో వచ్చి మరీ దొంగతనాలు కాకినాడ, ఏప్రిల్ 29 వేస‌వి కాలంలో పిల్ల‌ల‌కు సెల‌వులు కావ‌డంతో చాలా మంది విహార యాత్ర‌ల‌కు వెళ్తుంటారు. లేదా చుట్టాల ఇళ్ల‌కు వెళ్తుంటారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యం కోసం ఎదురు చూస్తారు.. ప‌క్కా ప్లానింగ్‌తో రెక్కీ నిర్వ‌హిస్తారు.. తాళం వేసిన ఇళ్ల‌ను గుర్తిస్తారు.. తాళాలు ప‌గుల కొట్ట‌డం,…

Read More

Andhra Pradesh:వేసవి కాలంలో తల్లితండ్రులు మీ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి వన్ టౌన్  ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి.

summer

Andhra Pradesh:వేసవి కాలంలో తల్లిదండ్రులు మీ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.పాఠశాలలకు సెలవులు రావడంతో పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత పనిలో ఉన్నా సరే పిల్లలపై ఓ కన్నేసి ఉండాలి. పిల్లల పట్ల అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ప్రమాదం జరగకుండా ముందస్తుగానే జాగ్రత్తలు పాటించడం మంచిదని గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి  తల్లితండ్రులకు సూచించారు. వేసవి కాలంలో తల్లితండ్రులు మీ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి వన్ టౌన్  ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి. గోదావరిఖని వేసవి కాలంలో తల్లిదండ్రులు మీ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.పాఠశాలలకు సెలవులు రావడంతో పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత పనిలో ఉన్నా సరే పిల్లలపై ఓ కన్నేసి ఉండాలి. పిల్లల పట్ల అప్రమత్తంగా…

Read More