AP : ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నలుగురు శాశ్వత న్యాయమూర్తులు: ప్రమాణ స్వీకారం:ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నలుగురు కొత్త శాశ్వత న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో అదనపు న్యాయమూర్తులుగా పనిచేసిన జస్టిస్ హరినాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి మండవ, జస్టిస్ సుమతి జగడం, మరియు జస్టిస్ న్యాపతి విజయ్ లను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నలుగురు శాశ్వత న్యాయమూర్తులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నలుగురు కొత్త శాశ్వత న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో అదనపు న్యాయమూర్తులుగా పనిచేసిన జస్టిస్ హరినాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి మండవ, జస్టిస్ సుమతి జగడం, మరియు జస్టిస్ న్యాపతి విజయ్ లను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల…
Read More