కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ‘టీ-టైమ్’ సంస్థలో భారీ మోసం ఎంపీ ఫొటోతో వాట్సాప్లో నమ్మించిన సైబర్ నేరగాళ్లు రూ.92 లక్షలు బదిలీ చేసిన ఫైనాన్స్ మేనేజర్ జనసేన పార్టీకి చెందిన కాకినాడ ఎంపీ, ‘టీ-టైమ్’ సంస్థ అధినేత ఉదయ్ శ్రీనివాస్ పేరును ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఎంపీ ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్గా పెట్టుకుని, ఆయన సంస్థ ఫైనాన్స్ మేనేజర్ను మోసగించి ఏకంగా రూ.92 లక్షలు కాజేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. టీ-టైమ్ సంస్థలో చీఫ్ ఫైనాన్స్ మేనేజర్గా పనిచేస్తున్న గంగిశెట్టి శ్రీనివాసరావుకు గత నెల 22న ఒక గుర్తుతెలియని నంబర్ నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది. ఆ నంబర్ ప్రొఫైల్ ఫొటోలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ చిత్రం ఉండటంతో అది ఆయనేనని మేనేజర్ భావించారు. సైబర్…
Read More