సూపర్ఫాస్ట్గా మారిన సికింద్రాబాద్- తిరువనంతపురం శబరి ఎక్స్ప్రెస్ నేటి నుంచి అమల్లోకి వచ్చిన మార్పులు 17229/30 నుంచి 20629/30గా మారిన రైలు నంబర్ సికింద్రాబాద్-తిరువనంతపురం (త్రివేండ్రం) మార్గంలో తరచూ ప్రయాణించే వారికి రైల్వే శాఖ ఒక శుభవార్త అందించింది. ఈ రూట్లో ఎంతో ముఖ్యమైన శబరి ఎక్స్ప్రెస్ను తాజాగా సూపర్ఫాస్ట్ రైలుగా ఉన్నతీకరించింది. ఈ మార్పులు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. రైలు వేగం పెరగడం వలన ప్రయాణికులకు సుమారు రెండు గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. ఈ కీలక మార్పులో భాగంగా రైలు నంబర్ను కూడా మార్చారు. ఇంతకుముందు 17229/30 నంబర్లతో నడిచిన ఈ రైలు, ఇకపై 20629/30 నంబర్లతో సూపర్ఫాస్ట్గా పరుగులు పెట్టనుంది. వేగం పెంచడంతో పాటు, ప్రయాణ వేళల్లో కూడా అధికారులు ముఖ్యమైన మార్పులు చేశారు. కొత్త టైమింగ్స్ (సెప్టెంబర్ 30,…
Read MoreTag: Thiruvananthapuram
Nipha virus in Kerala | కేరళలో నిఫా వైరస్ | Eeroju news
కేరళలో నిఫా వైరస్ తిరువనంతపురం, జూలై 22, (న్యూస్ పల్స్) Nipha virus in Kerala కేరళలో మరోసారి నిఫా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రం అప్రమత్తం కాగా కేంద్ర ప్రభుత్వం కూడా అలెర్ట్ అయింది. ఇప్పటికే ఓ 14 ఏళ్ల బాలుడు నిఫా సోకి ప్రాణాలు కోల్పోయాడు. ప్రాణాలు తీసిన ఈ వైరస్ శాంపిల్ని పుణేలోని కి పంపించారు. ఈ క్రమంలోనే కేరళ ప్రభుత్వానికి కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటి వరకూ ఎన్ని కేసులు నమోదయ్యాయో మరోసారి పరిశీలించాలని తెలిపింది. బాధితుల కుటుంబ సభ్యులనూ టెస్ట్ చేయాలని సూచించింది. ఆ పరిసర ప్రాంతాలపైనా నిఘా పెట్టాలని వెల్లడించింది. వీలైనంత వరకూ టెస్ట్లు పెంచాలని తెలిపింది. బాధితులున్న పరిసరాల్లో కేసులు నమోదయ్యే అవకాశముండొచ్చని…
Read Moreవయానాడ్ నుంచి ప్రియాంక | Priyanka from Wayanad | Eeroju news
వయానాడ్ నుంచి ప్రియాంక తిరువనంతపురం, జూన్ 18, (న్యూస్ పల్స్) Priyanka from Wayanad కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ గత లోక్ సభ ఎన్నికల్లో తాను గెలిచిన రెండు సీట్లలో ఒకదాన్ని వదులుకోవాల్సి ఉండగా.. కేరళలోని వయనాడ్ సీటును వదులుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇకపై తాను ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీ ఎంపీగానే కొనసాగుతానని వెల్లడించారు. రాయ్ బరేలీ పార్లమెంటు నియోజకవర్గం గాంధీల ఫ్యామిలీకి తొలి నుంచి కంచుకోటగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఖాళీ అవనున్న వయనాడ్ పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ ఉప ఎన్నికలో ప్రియాకా గాంధీ వాద్రా పోటీ చేయనున్నట్లుగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ ఉప ఎన్నిక ద్వారానే ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి ప్రియాంకా గాంధీ అడుగు పెట్టబోతున్నారు. రాహుల్…
Read More