BengaluruTraffic : ట్రాఫిక్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బెంగళూరుకు విముక్తి! 40% రద్దీని తగ్గించే చారిత్రక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.

Bengaluru Business Corridor Approved: Karnataka Govt. Greenlights $1.2 Billion Peripheral Ring Road Project.

‘బెంగళూరు బిజినెస్ కారిడార్’కు కర్ణాటక కేబినెట్ ఆమోదం రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం.. రూ.10 వేల కోట్ల అంచనా వ్యయం భూనిర్వాసితులకు ఐదు ఆప్షన్లతో కొత్త పరిహారం ప్యాకేజీ టెక్ సిటీ బెంగళూరులో దీర్ఘకాలంగా నెలకొన్న తీవ్ర ట్రాఫిక్ రద్దీకి పరిష్కారంగా కర్ణాటక ప్రభుత్వం ఒక నిర్ణయాత్మక ముందడుగు వేసింది. ఇంతకుముందు పెండింగ్‌లో ఉన్న 117 కిలోమీటర్ల పెరిఫెరల్ రింగ్ రోడ్ (PRR) ప్రాజెక్ట్‌ను ఇప్పుడు బెంగళూరు బిజినెస్ కారిడార్’ గా నామకరణం చేసి రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. దాదాపు రూ.10,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ కారిడార్‌ను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ ప్రాజెక్టును “చారిత్రక నిర్ణయం”గా అభివర్ణించారు. ఇది పూర్తయితే నగరంలో ట్రాఫిక్ రద్దీ 40 శాతం మేర తగ్గుతుందని అంచనా. హైవేలు, పారిశ్రామిక ప్రాంతాల…

Read More

RevanthReddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన: రక్షణ భూముల బదలాయింపుపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కీలక భేటీ

Telangana CM Revanth Reddy's Delhi Visit: Key Meeting with Defense Minister Rajnath Singh on Transfer of Defense Lands

రాజీవ్ రహదారి విస్తరణకు 83 ఎకరాల భూమి కేటాయించాలని కోరిన సీఎం మెహదీపట్నం రైతుబజార్ వద్ద స్కై వాక్ నిర్మాణంపై చర్చ తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు అంశంపైనా ప్రస్తావన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఈరోజు ఆయన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమై, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అవసరమైన రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించాలని కోరారు. మహానగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు స్కైవేలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం అత్యవసరమని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్-కరీంనగర్-రామగుండంలను కలిపే రాజీవ్ రహదారిపై ప్యాకేజీ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్…

Read More