Andhra : ఓటర్లను చైతన్యపరచడంలో ప్రాంతీయ మీడియా సహకారం అవసరం: పి.పవన్:ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాల ఏర్పాటుకు ఎన్నికలు అత్యంత కీలకం అని, అటువంటి ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని భారత ఎన్నికల సంఘం (ECI) ఉప సంచాలకులు పి.పవన్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంపులో మీడియాదే కీలక పాత్ర: ఈసీఐ ఉప సంచాలకులు పి.పవన్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాల ఏర్పాటుకు ఎన్నికలు అత్యంత కీలకం అని, అటువంటి ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని భారత ఎన్నికల సంఘం (ECI) ఉప సంచాలకులు పి.పవన్ స్పష్టం చేశారు. ఓటర్లను చైతన్యపరచడంలో ప్రాంతీయ మీడియా ప్రతినిధులు సహకరించాలని, తద్వారా ప్రాంతీయ స్థాయిలో ఈసీఐ కమ్యూనికేషన్ ప్రభావం, పరిధి మరింత విస్తరిస్తుందని ఆయన కోరారు. రాష్ట్ర ప్రధాన…
Read More