Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

దుర్గ గుడిలో సీఎం జగన్

0

విజయవాడ

గురువారం ఉదయం దుర్గ గుడికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వేద పండితులు, ఆలయ అధికారులు, ప్రజా ప్రతినిధులు  పూర్ణకుంభంతో  స్వాగతం పలికారు.  అలయ ప్రాంగణంలోఅయన పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసారు. – 216 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ది పనులకు సీఎం శంఖుస్థాపన చేసారు. – 70 కోట్ల ప్రభుత్వ నిధులు,131 కోట్ల ఆలయ నిధులు, 5 కోట్ల దాతల నిధులు, 33 కోట్ల ప్రైవేట్  భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు ప్రారంభించారు.  ప్రసాదం పోటు, అన్నప్రసాద భవనం, ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, కేశఖండన శాల నిర్మాణాలకు శంఖుస్థాపన చేసారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie