ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి “బుట్టా రేణుకమ్మ” ఆదేశాల మేరకు ఎన్నికల ఇంటింటి ప్రచారం నిర్వహించారు 15వ వార్డ్ కౌన్సిలర్ “కొండపూరి ఇసాక్” మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొండాపూరి రహ్మతుల్ల మరియు ,క్వీబూల హుస్సేన్ , GM. భాష 15th వార్డ్. ఇంచార్జి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలోని సంక్షేమ ఫలాలను మరియు అభివృద్ధిని వివరించారు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలని కోరారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో 15వ వార్డ్ కౌన్సిలర్” కొండాపూర్ ఇషాక్” మరియు 15వ వార్డ్ యూత్ నాయకులు వార్డ్ ఇన్చార్జులు మరియు బూత్ కన్వీర్లు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు