బద్వేల్ లో తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీల నాయకులు ప్రచారం
ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థన కూటమి అభ్యర్థులను గెలిపించాలని విన్నపం
బద్వేలు
బద్వేలు మున్సిపాలిటీ లో విద్యానగర్ కాలనీలో శుక్రవారం ఎన్డిఏ కూటమి అభ్యర్థి బొజ్జ రోశన్న కు కమలం గుర్తు మీద ఓటు వెయ్యాల అని మరియు కడప పార్లమెంట్ అభ్యర్థి భూపేష్ రెడ్డికి సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలని గడపగడపకు వెళ్లి ప్రజలను కోరుకోవడం జరిగినది ప్రజలు ఎన్డీఏ కూటమికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు చాలా సంతోషంగా ఓటు వేస్తామని తెలియపరుస్తున్నారు ఈ ప్రచారంలో జనసేన పార్టీ సమన్వయకర్త బసవి రమేష్ తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ రితీష్ రెడ్డి అన్న గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శశి భూషణ్ రెడ్డి కడప పార్లమెంటు ఇంచార్జ్ బొమ్మన సుబ్బరాయుడు తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు వెంగళరెడ్డి జనసేన మండల నాయకులు తరుణ్ జన సైనికులు సాయి అనిల్ కుమార్ వెంకటసుబ్బయ్య సుధీర్ శివ ప్రసాద్ రెడ్డి గారు వెంకట సుబ్బారెడ్డి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముఖ్యంగా మహిళలు భారీ స్థాయిలో పాల్గొన్నారు.