అమరావతి
మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అయనను గుంటూరు తీసుకువచ్చారు. వెన్నెలపాలెం నుంచి గుంటూరు నగరపాలెం స్టేషన్కు తీసుకువచ్చారు. మంగళవారం మధ్యాహ్నం వరకు బండారును నగరపాలెం పీఎస్లో ఉంచారు. సీఎం జగన్, మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలకు విడివిడిగా కేసులు నమోదు చేసారు. పోలీసులు బండారు ఇంటికెళ్లి 41ఏ, 41బీ నోటీసులిచ్చారు. 153ఏ, 294, 504, 505 ఐపీసీ, 67 ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయి..
Prev Post