ఖమ్మం
నగరంలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రులు సమావేశం నిర్వహించారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్ధి గా ఖమ్మం నుండి రఘు రామిరెడ్డి నీ భారీ మెజార్టీ తో గెలిపించాలనీ కోరుతున్నాం. లోక్ సభ ఎన్నికలు ప్రచార సమన్వయ కమిటీ ప్రకటిస్తాం. జిల్లా స్థాయి, నియోజక వర్గ స్థాయి కమిటీలు సమన్వయ ఉంటుంది. ఈ దేశాన్ని , ప్రజా స్వామ్యన్ని ఆస్తులను కా పడానికి.. రాహూల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. దేశంలో సంపద, వనరులు ప్రజలకు పంచాలని అనుకుంటున్నారు. క్రోని క్యాప్టలిస్ట్ విధానాలు అవలభిస్తూ పాలన చేస్తున్నది. సహజ వనరులను, వనరులు గడిచిన కొద్దిరోజుగా …దేశాన్ని బిజెపి దోచుకుంది. ఈ రాస్ట్రాన్ని లూటీ చేసినా బి ఆర్ ఎస్ పాలన ను భిన్నంగా స్వేచ్ఛగా ప్రశాంతంగా నడుపుతున్నం. రాష్ట్రం లో శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర రెడ్డి ఇంట్లో కూర్చొని కరెంట్ పోయింది అని అబ్దద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఏ మొహం పెట్టుకొని రాష్ట్రంలో తిరుగుతున్నారు అనీ ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ యెట్టి పరిస్థితులోను ఖాళీ చెపించాం విద్యార్ధులు ఏ టెన్షన్ పడకుండా ప్రశాంతంగా జాబ్స్ కి ప్రిపేర్ అవ్వండి. దేశంలో నెంబర్ వన్ అవినీతి పార్టీలు బిజెపి, బి ఆర్ ఎస్ అని అన్నారు.
తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో కాంగ్రెసు ను అధికారం లోకి వచ్చేలా విధంగా సహకరించాలి. ఈ నెల 4 న 10 గంటలకు సిఎం సభ కొత్తగూడెం లో జరుగుతుందని అన్నారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల మతతత్వం తో పాలన చేస్తున్న.. బిజెపి నీ గద్దె దించాలి. నీ సిగ్గుగా ఖమ్మం పర్యటన కి వస్తున్నారు. రాష్ట్రం లో బి ఆర్ ఎస్ కు జీరో సీట్లు, బిజెపి సీట్లు వస్తాయి. ఖమ్మం పర్యటన కు వస్తున్న మాజీ సీఎం కేసీఆర్ జిల్లాకు ఏ చేశారో చెప్పి రావాలని సవాలు చేశారని అన్నారు.