మేడ్చల్
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేంద్ర రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించే విధంగాఎర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉమ్మడిగా ప్రెస్ మీట్ నిర్వహించారు.. గత అసెంభ్లీ ఎన్నికలలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి బిజెపి నుండి పోటీ చేసిన కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో పార్టీకి బలం చేకూర్చే నాయకులందరూ ఒకే వేదిక మీదకు రావడం పార్టీకి శుభప్రదమని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పార్టీని గెలుపిస్తాయని నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఇంచార్జ్. కొలను హనుమంత్ రెడ్డి . 2 తారీకు 6 తారీకు 9వ తారీకు రోడ్ షోలు నిర్వహిస్తామని కులం హనుమంత్ రెడ్డి అన్నారు దీన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులను కార్యకర్తలను కోరారు కాంగ్రెస్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Prev Post
Next Post