ఎమ్మిగనూరు వైయస్సార్ పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక సమక్షంలో పట్టణంలోని 24 వ వార్డు టిడిపి మాజీ కౌన్సిలర్ హరి ప్రసాద్ రెడ్డి, వీరితో పాటు తిమ్మారెడ్డి,మధుమోహన్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి,పాండురంగారెడ్డి, వడ్డే ఆంజనేయులు, మంజు, మంగలి గోవిందు, వడ్డే మారెప్ప, చాకలి రంగన్న, చాకలి రామలింగడు, టిడిపిని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.వీరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీవీఎస్ మహేశ్వర్ రెడ్డి,రఘునాథరెడ్డి,వెంకటేశ్వర రెడ్డి, పాల శ్రీనివాస్ రెడ్డి,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.