ఎమ్మిగనూరు వైయస్సార్ పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక సమక్షంలో కనకవీడు పేట శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నందవరం మండలం కనకవీడు పేట టిడిపి సర్పంచ్ అనుచరులు గౌడ్స్ కుటుంబాలు గంగవరం బసవరాజ్ గౌడ్, ఏరూరు వీరేష్ గౌడ్,ఎరుర్ ప్రకాష్ గౌడ్,ఎరుర్ రామన్న గౌడ్, ఎరుర్ కారుమంచి బసన్న గౌడ్, గుండప్ప నరసన్న గౌడ్,టైలర్ రామన్న గౌడ్,వడ్డిగిరి,మోహన్ గౌడ్, వడ్డగిరి బసవరాజ్ గౌడ్, గుండప్ప వీరేశప్ప గౌడ్, పెద్ద రామప్ప,వీరేష్ మహాలింగ గౌడ్, ఎద్దుల శ్రీనివాస్ రెడ్డి, అబ్బసాని వీరారెడ్డి,మేకల వీరేష్,రవి గౌడ్,ఏ నాగేశ్వర్రెడ్డి, బలిజ మహేష్,బలిజ వీరేంద్ర, వీరితోపాటు సుమారు 80 మంది టిడిపిని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.వీరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు డీలర్ ఈరన్న,ఎం రామిరెడ్డి, కన్వీనర్ హనుమంతు, కోసిగి ఈరన్న, మల్లన్న,ఎం నరేష్ రెడ్డి,ఎమ్ వీరారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.