Pawan Kalyan పవన్ టార్గెట్ కాకినాడ…రీజనేంటీ

Pawan Kalyan

Pawan Kalyan పవన్ టార్గెట్ కాకినాడ…రీజనేంటీ   విజయవాడ, డిసెంబర్ 2, (న్యూస్ పల్స్) ప్రస్తుతం ఏపీలో కాకినాడ పోర్టు ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కాకినాడ పర్యటన తర్వాత.. పోర్టు వ్యవహారంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాకినాడ పోర్టు నుంచి వేల కోట్ల రూపాయల దందా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. పవన్ పోర్టుపై ఎందుకు ఫోకస్ పెట్టాలో మంత్రి నాదెండ్ల వివరించారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటనతో స్మగ్లింగ్ గుట్టు బయటపడిందని.. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. దేశ భద్రతకు ముప్పు కలిగేలా స్మగ్లింగ్ కొనసాగుతోందన్నారు. గత ఐదేళ్లుగా అక్రమంగా బియ్యం రవాణా చేశారన్న మనోహర్, కూటమి ప్రభుత్వం వచ్చాక అక్రమ నిల్వలపై దాడులు చేశామని వివరించారు. కాకినాడ పోర్టులోకి ఎవరూ రాకుండా కుట్ర చేశారని.. గత…

Read More

Women dress collection at Nizampet

#LatestDressCollectionForWomen

Dresses For Women_women dress collection at Nizampet     women dress collection : “హైదరాబాద్, నిజాంపేటలోని తాజా మహిళల దుస్తుల కలెక్షన్‌ను  కోసం అన్వేషించండి!  అందమైన చురీదార్లు, స్టైలిష్ సల్వార్‌ల నుండి వివిధ శరీర ఆకృతులకు సరిపోయే దుస్తుల వరకు, 2024లో ట్రెండీగా ఉండేందుకు మీకు కావలసిన ప్రతిదీ మాకు ఉంది. మీరు కాజువల్ దుస్తులు, పండుగల వేళలకు సరిపోయే దుస్తులు లేదా రోజువారీ అవసరాలకు చూస్తున్నా, మా మహిళల దుస్తుల కలెక్షన్ ప్రతి సందర్భానికి పరిపూర్ణంగా ఉంటుంది. సౌకర్యం, శైలి, మరియు సంప్రదాయాన్ని కలిపిన #LatestDressCollectionForWomen మిస్సవ్వకండి. మా షాప్‌ను ఈరోజే సందర్శించండి మరియు అత్యంత అందమైన #DressesForWomen‌ను కనుగొనండి! హైదరాబాద్ మరియు మించిన ఆధునిక ఫ్యాషన్ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. క్రింది విడియోని చూడండి.   See…

Read More

Pushpa 2 The Rule Pre Release Event | Live from Chennai

Pushpa 2: The Rule

Pushpa 2 The Rule Pre Release Event | Live from Chennai   పుష్ప: ది రైజ్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్మగ్లింగ్ ప్రపంచంలో అధికార పోరాటాల ద్వారా నావిగేట్ చేసే కఠినమైన మరియు ప్రతిష్టాత్మకమైన వ్యక్తి పుష్ప రాజ్‌గా తన పాత్రను తిరిగి పోషించాడు. ఈ చిత్రం పుష్ప యొక్క ఎదుగుదల మరియు అతని చర్యల యొక్క పరిణామాల యొక్క కథను కొనసాగిస్తుంది, తీవ్రమైన డ్రామా, యాక్షన్ మరియు గ్రిప్పింగ్ ప్లాట్ ట్విస్ట్‌లపై దృష్టి పెడుతుంది. అల్లు అర్జున్ తన ట్రేడ్‌మార్క్ తీవ్రతను పాత్రకు తీసుకురావడంతో పుష్ప 2 లోతైన భావోద్వేగ పొరలను అన్వేషించాలని భావిస్తున్నారు.   See : ఏంట్రా ఇదీ.. దుప్పట్లను ఇలాక్కూడా వాడొచ్చా.. 

Read More

Kasani’s Wedding Event | Eeroju News

Kasani's Wedding Event | Eeroju News

Kasani’s Wedding Event | Eeroju News                                                                                                                                       https://youtube.com/live/dAp93nHucJA?feature=share                                 …

Read More

Ratan Tata | టాటా గ్రూప్ వారుసులెవరు.. | Eeroju news

Ratan tata

టాటా గ్రూప్ వారుసులెవరు.. ముంబై, అక్టోబరు 10, (న్యూస్ పల్స్) Ratan Tata | టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ రతన్‌ టాటా ఇక లేరు. బ్రీచ్ క్యాండీలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. అతను వ్యాపార దిగ్గజం మాత్రమే కాదు, దాతృత్వంలోనూ తనకుతానే సాటి. గత కొన్నేళ్లుగా యువతను ప్రోత్సహించేందుకు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు కూడా. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఆయన్ను ద్వేషించే వారెవరూ లేరని ఓ సందర్భంలో రతన్‌ టాటానే స్వయంగా అన్నారు. ఏ వ్యాపారవేత్తకు ఇంత గౌరవం లభించలేదు. అయితే ప్రస్తుతం ఆయర మరణానంతరం ఆయన వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు ఎవరనేది సర్వత్రా చర్చించుకుంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. రతన్‌ టాటా ఆజన్మ బ్రహ్మచారి. వారసులు లేనందున టాటా గ్రూప్‌ సంస్థల పగ్గాలు ఎవరు…

Read More

Ratan Tata | రతన్ టాటా సింపుల్ ..

రతన్ టాటా సింపుల్ ..

రతన్ టాటా సింపుల్ … ముంబై, అక్టోబరు 10, (న్యూస్ పల్స్) Ratan Tata :దేశ చరిత్రలో అక్టోబర్ 9 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే వేల కోట్లు, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహించిన రతన్ టాటా లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. రతన్ టాటా జీవితమంతా సింప్లిసిటీకి మారు పేరు. ఆయన జీవితాన్ని పరిశీలిస్తే రామాయణంలో జనకుని పాత్ర లాంటి ఎన్నో ఉదాహరణలు దొరుకుతాయి!మీకు అవకాశాలు వస్తాయని ఎదురుచూడకండి, మీ స్వంత అవకాశాలను సృష్టించుకోండి అంటూ టాటా గ్రూప్ సామ్రాజ్యాన్ని విస్తరించిన అసామాన్యుడు రతన్ టాటా. రతన్ టాటా ఎలాంటి శ్రమైకజీవుడో తెలియడానికి రతన్ టాటా నోటి నుండి ఈ ఒక్క మాట చాలు. రతన్ టాటా 28 డిసెంబర్ 1937న ముంబైలో టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జెమ్‌షెడ్ జీ టాటా మనవడు నావల్ టాటా, సునీ…

Read More

Ratan Tata | దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా కన్నుమూత | Eeroju News

ratan tata

Ratan Tata | దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా కన్నుమూత   దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. రతన్‌ టాటా మరణ వార్తను టాటాసన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ధ్రువీకరించారు. రతన్‌ టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ సంతాపం వ్యక్తం చేశారు. రతన్‌ టాటా మరణవార్త తెలిసిన వెంటనే బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రికి రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ స్వయంగా వెళ్లారు. రతన్‌ టాటా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రతన్‌ టాటా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని…

Read More

AP Liquor Scheme |ఆరు రాష్ట్రాల్లో మద్య విధానంపై  అధ్యయనం

మద్యం విధానంపై అధ్యయనం

AP Liquor Scheme : ఆరు రాష్ట్రాల్లో మద్య విధానంపై  అధ్యయనం గుంటూరు, సెప్టెంబర్ 13, (న్యూస్ పల్స్) ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్. మరో పక్షం రోజుల్లో బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రానుంది. ఐదేళ్లుగా మందుబాబులు పడుతున్న బాధలకు చెక్ పడనుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. మంత్రులతో క్యాబినెట్ కమిటీని రూపొందించింది. ఆరు రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానాన్ని ఈ కమిటీ అధ్యయనం చేసింది. మంచి మద్యం పాలసీని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. అందుబాటు ధరల్లో బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రానుంది. ఇది ఒక విధంగా మద్యం ప్రియులకు శుభవార్త.2019 ఎన్నికల్లో పూర్తిగా మద్యం నిషేధిస్తామని జగన్ హామీ ఇచ్చారు. పచ్చని కుటుంబాల్లో చిచ్చు రేపుతున్న మద్యం నిషేధాన్ని అమలు…

Read More

AP BJP : కాపు సామాజిక వర్గం బీజేపికి ఆశాకిరణమేనా?

AP BJP

AP BJP : కాపు సామాజిక వర్గం బీజేపికి ఆశాకిరణమేనా?   విజయవాడ, సెప్టెంబర్ 13, (న్యూస్ పల్స్) ఏపీ పై బీజేపీ ఫోకస్ పెట్టిందా? బలపడడానికి ఇదే సరైన సమయం అని భావిస్తోందా? ఒక సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునేలా చూస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి కమ్మ, బీసీల మద్దతు ఉంది. జనసేనకు కాపు సామాజిక వర్గం అండగా నిలబడుతోంది. బిజెపి కి మాత్రం ఆ పరిస్థితి లేదు. అందుకే ఒక ప్రధాన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకోవాలని బిజెపి హై కమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. వైసిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంట నడిచింది రెడ్డి సామాజిక వర్గం. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం జగన్ వైఖరి నచ్చక సైలెంట్…

Read More