సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు, టీడీపీ నేతలు బద్వేలు కడప జిల్లా మైదుకూరు లో జరగనున్న ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, ఎస్పీ, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కమిటీ చైర్మన్ వెంకటేష్, జాయింట్ కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులు శుక్రవారం పరిశీలించారు. వారితో పాటు టీడీపీ నేతలు కుడా పాల్గోన్నారు. Read:Amalapuram:కోనసీమ ను టూరిజం,టెంపులు తిరిజం హబ్ గా అభివృద్ధి చేస్తాం
Read MoreCategory: వార్తలు
వార్తలు, news-updates
Amalapuram:కోనసీమ ను టూరిజం,టెంపులు తిరిజం హబ్ గా అభివృద్ధి చేస్తాం
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం ఆంధ్రా గోవా బీచ్ లో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హజరయ్యారు. కోనసీమ ను టూరిజం, టెంపులు తిరిజం హబ్ గా అభివృద్ధి చేస్తాం.. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్.. అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం ఆంధ్రా గోవా బీచ్ లో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హజరయ్యారు. మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే ఆనందరావు, బీచ్ లో ఆర్పాటు చేసిన సాండ్ బైక్ ను నడిపి సందడి చేసారు. కేరళ తరహా అందాలు ఉన్నా ఇప్పటి వరకు కోనసీమకు సరైన గుర్తిపు రాలేదనిమంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఎస్. యానం లో ఉన్న ఆంధ్రా గోవా బీచ్ ను పర్యాటక కేంద్రం…
Read MoreKhammam:కొత్తగూడెనికి ఎయిర్ పోర్టు
తెలంగాణలో రానున్న రోజుల్లో మరిన్ని విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు.. ఇప్పటికే హైదరాబాద్ మినహా ముఖ్యమైన నగరాల్లో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా.. కొత్తగూడెం ఎయిర్ పోర్టుకు సంబంధించిన కీలక ముందడుగు పడింది. కొత్తగూడెనికి ఎయిర్ పోర్టు ఖమ్మం, జనవరి 17 తెలంగాణలో రానున్న రోజుల్లో మరిన్ని విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు.. ఇప్పటికే హైదరాబాద్ మినహా ముఖ్యమైన నగరాల్లో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా.. కొత్తగూడెం ఎయిర్ పోర్టుకు సంబంధించిన కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేంద్రం నుంచి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం సభ్యులు కొత్తగూడెంలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది.కొన్ని రోజుల క్రితమే..…
Read MoreHyderabad:అమ్మకానికి హౌసింగ్ బోర్డు స్థలాలు
హైదరాబాద్లో స్థలం కొనాలనుకుంటున్నవారికి అధికారులు మంచి అవకాశం కల్పించారు. నగరంలోని హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మాలని నిర్ణయించారు. అయితే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్కడక్కడా కొన్ని ఏళ్లుగా మిగిలిపోయిన హౌసింగ్ బోర్డు స్థలాలను బహిరంగ వేలం ద్వారా అమ్మేయాలని అధికారులు నిర్ణయించారు. అమ్మకానికి హౌసింగ్ బోర్డు స్థలాలు,,, హైదరాబాద్, జనవరి 17 హైదరాబాద్లో స్థలం కొనాలనుకుంటున్నవారికి అధికారులు మంచి అవకాశం కల్పించారు. నగరంలోని హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మాలని నిర్ణయించారు. అయితే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్కడక్కడా కొన్ని ఏళ్లుగా మిగిలిపోయిన హౌసింగ్ బోర్డు స్థలాలను బహిరంగ వేలం ద్వారా అమ్మేయాలని అధికారులు నిర్ణయించారు. 3 డివిజన్ల పరిధిలోని 73 ప్లాట్లను అమ్మకానికి పెట్టారు. అన్నీ కలిపి 4,880.98 చదరపు గజాల స్థలం ఇప్పుడు అమ్మకానికి ఉంది. ఇందులో.. 3,040.18 చదరపు గజాల ప్లాట్లు 24, 566.09…
Read MoreHyderabad:టార్గెట్ తెలంగాణ అడుగులు
తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేకం గా దృష్టి సారించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలవడమే లక్ష్యం గా బీజేపీ నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా బీజేపీ తన ఉనికిని చాటు కునే ప్రయత్నం చేస్తోంది. వివిధ రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను ఇప్పటికే అందించింది. టార్గెట్ తెలంగాణ అడుగులు.. హైదరాబాద్, జనవరి 17 తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేకం గా దృష్టి సారించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలవడమే లక్ష్యం గా బీజేపీ నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా బీజేపీ తన ఉనికిని చాటు కునే ప్రయత్నం చేస్తోంది. వివిధ రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను ఇప్పటికే అందించింది. ఊహించని విధంగా జాతీయ పసుపు బోర్డును తెలంగాణకు సంక్రాంతి కానుకగా ఇచ్చిన కేంద్రం.. తెలంగాణకు ఇది…
Read MoreKTR:కేటీఆర్ కు మరో తలనొప్పి
ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ అధికారులు దూకుడుగా విచారణ జరుపుతున్నారు. తాజాగా ఏసీబీ అధికారులు కేసులో కీలకంగా ఉన్న ఏస్ నెక్ట్స్ జెన్ అనే కంపెనీకి నోటీసులు జారీ చేశారు. ఈ కంపెనీ ఫార్ములా ఈ రేసు కు మొదటి సీజన్ కు స్పాన్సర్ గా వ్యవహరించారు. కేటీఆర్ కు మరో తలనొప్పి హైదరాబాద్, జనవరి 17 ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ అధికారులు దూకుడుగా విచారణ జరుపుతున్నారు. తాజాగా ఏసీబీ అధికారులు కేసులో కీలకంగా ఉన్న ఏస్ నెక్ట్స్ జెన్ అనే కంపెనీకి నోటీసులు జారీ చేశారు. ఈ కంపెనీ ఫార్ములా ఈ రేసు కు మొదటి సీజన్ కు స్పాన్సర్ గా వ్యవహరించారు. తర్వాత వైదొలగింది. అందుకే ప్రభుత్వం నుంచి స్పాన్సర్ షిప్ ను చెల్లించాల్సి వచ్చింది. ఏస్ నెక్స్ట్ జెన్…
Read MoreNalgonda:కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ఎలా అంటే
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ఎలా అంటే నల్గోండ, జనవరి 17 తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి. లక్షలాది కుటుంబాలు ఎంతో కాలంగా కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో కొత్త కార్డుల జారీ దిశగా సర్కారు ముందడుగు వేసిందిమంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు అనుగుణంగా కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాత.. కుల గణన సర్వే ఆధారంగా రేషన్…
Read MoreHyderabad:ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. పీఛే మూడ్
తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయాల్లో మార్పు కనిపించింది. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా చేరిన వారిని బీఆర్ఎస్ హైకమాండ్ కు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. పీఛే మూడ్ హైదరాబాద్, జనవరి 17 తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయాల్లో మార్పు కనిపించింది. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా చేరిన వారిని బీఆర్ఎస్ హైకమాండ్ కు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నారు. అదే సమయంలో ఇంకా చాలా మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారని గతంలో కేసీఆర్ చేసినట్లుగా బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ ఫిరాయింపుల నెంబర్ పది మందితోనే ఆగిపోయింది. ఇప్పుడు చేరిన ఆ…
Read MoreHyderabad:వేగంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు సర్వే పూర్తి కావొచ్చింది. గ్రామసభల ద్వారా అర్హుల జాబితాలను సిద్ధం చేస్తారు. అయితే ఈ జాబితాలకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది.తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. వేగంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ హైదరాబాద్, జనవరి 16 తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు సర్వే పూర్తి కావొచ్చింది. గ్రామసభల ద్వారా అర్హుల జాబితాలను సిద్ధం చేస్తారు. అయితే ఈ జాబితాలకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది.తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో ఉన్న సర్వేయర్లు వివరాలను సేకరిస్తున్నారు. దాదాపు సర్వే పూర్తి కావొచ్చింది. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో ప్రతిదీ ఎంట్రీ చేస్తున్నారు. మరోవైపు లబ్ధిదారుల ఎంపిక దిశగా కూడా ప్రభుత్వం…
Read MoreKarimnagar:నత్తనడకన మానేరు రివర్ ఫ్రంట్ పనులు
జిల్లాల పునఃర్విభజనతో చారిత్రక, పర్యాటక ప్రాధాన్యతను కోల్పోయిన కరీంనగర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం మానేర్ రివర్ ప్రంట్ మంజూరు చేసింది. 470 కోట్లు మంజూరు చేసి మానేర్ తీరాన్ని మరో సబర్మతిలా తీర్చిదిద్దే ప్రణాళికలు రూపొందించింది. మానేర్ వాగులో బోటింగ్, థీమ్ పార్క్, ఎల్ఎండీలో కేసీఆర్ ఐలాండ్ ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. నత్తనడకన మానేరు రివర్ ఫ్రంట్ పనులు కరీంనగర్, జనవరి 17 జిల్లాల పునఃర్విభజనతో చారిత్రక, పర్యాటక ప్రాధాన్యతను కోల్పోయిన కరీంనగర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం మానేర్ రివర్ ప్రంట్ మంజూరు చేసింది. 470 కోట్లు మంజూరు చేసి మానేర్ తీరాన్ని మరో సబర్మతిలా తీర్చిదిద్దే ప్రణాళికలు రూపొందించింది. మానేర్ వాగులో బోటింగ్, థీమ్ పార్క్, ఎల్ఎండీలో కేసీఆర్ ఐలాండ్ ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. రివర్ ఫ్రంట్…
Read More