Browsing Category
ఆంధ్రప్రదేశ్
Andhra political updates, Jansena Varaahi, ys jagan meeting, AP political war, Pawan kalyan Comments on YS Jagan mohan reddy, Kapu leaders comments on Pawan Kalyan, AP updates today, Andhra Pradesh Latest news, Live Updates, Politics, Events, Today headlines in AP
ఈసిఐ వివరణ ఇవ్వడానికి ఢిల్లీకి వెళ్లిన ఏపీ సిఎస్, డిజిపి…
అమరావతి మే 16 ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కెఎస్. జవహర్ రెడ్డి, డిజిపి హరీశ్ కుమార్ గుప్తా భారత ఎన్నికల సంఘానికి(ఈసిఐ) వివరణ ఇవ్వడానికి గురువారం ఢిల్లీకి వెళ్లారు. వారితో పాటు అదనపు డైరెక్టర్ జనరల్…
Read More...
Read More...
వైసీపీ మూకల చేస్తున్న దాడులు, అరాచకాలు దౌర్జన్యాలపై గవర్నర్ కు ఎన్డీఏ నేతల ఫిర్యాదు…..
అమరావతి రెండు రోజులుగా రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న దాడులు దౌర్జన్యాలు అరాచకాలపై గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి ఫిర్యాదు చేసిన కూటమి నేతలు. ఓడిపోతున్నామని భయంతోనే అధికార వైసిపి ఈ దాడులు చేయిస్తుందని…
Read More...
Read More...
ఎన్నికల్లో ఎన్ఆర్ఐల కృషి అనన్యసామాన్యం…
ఏపీలో మే 13వ తేదిన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రవాసాంధ్రులు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి పోలింగ్ ప్రక్రియలో భాగస్వామ్యంకావడం అనన్యసామాన్యమని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు…
Read More...
Read More...
మరోసారి అధికారంలోకి వస్తున్నాం వైఎస్ జగన్….
విజయవాడ ఐ ప్యాక్ బృందంతో భేటీ సందర్భంగా సిఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. మరోసారి అధికారంలోకి వస్తున్నాం. ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తాం.ఐ ప్యాక్ టీం చేసిన సేవలు…
Read More...
Read More...
తిరుపతిలో గంగమ్మ జాతర… సందడి
తిరుపతి, మొన్నటి వరకూ ఎన్నికల ప్రచారాలతో మోతెక్కిన తిరుపతి నగర విధులు.. ఇవాళ్టి నుంచి ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో జరిగే ప్రముఖ జాతరల్లో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు ఎంతో విశిష్టత…
Read More...
Read More...
ఫైర్ బ్రాండ్ల ఫ్యూచర్ ఏంటీ….
విజయవాడ, వైసీపీ ఫైర్ బ్రాండ్ల పరిస్థితి ఏమిటి? ఎన్నికల్లో గెలుపు పొందుతారా? ఓటమి చవిచూస్తారా? ఒకవేళ ఓడిపోతే వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏపీలో ఇదో ఆసక్తికర రాజకీయ పరిణామంగా మారింది. ఎక్కడ చూసినా…
Read More...
Read More...
నేతల్లో క్రాస్ ఓటింగ్ భయం….
విజయవాడ, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. నేతల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అయితే ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందన్న ఫీడ్ బ్యాక్ తో నేతల…
Read More...
Read More...
గన్నవరంలో షాక్ తప్పదా…..
విజయవాడ, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో గుడివాడ, గన్నవరం ముందు వరుసలో ఉంటాయి. యావత్తు రాష్ట్రవాసులు కూడా ఆ సెగ్మెంట్ల వైపు ఆసక్తిగా చూశారు. ప్రత్యర్ధులను ఎంత మాట…
Read More...
Read More...
0తొలి బంగారు గని…
కర్నూలు, దేశంలోనే తొలి ప్రైవేటు బంగారు గని ఆంధ్రప్రదేశ్ లో సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో బంగారు గనిని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. సుమారు 250…
Read More...
Read More...
పసుమర్రు రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు….
విజయవాడ పల్నాడు జిల్లా, పసుమర్రి సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు-టిప్పర్ ఢీ కొని చిన్నగంజాంకు చెందిన ఆరుగురు మృతి…
Read More...
Read More...