Browsing Category
ఆంధ్రప్రదేశ్
Andhra political updates, Jansena Varaahi, ys jagan meeting, AP political war, Pawan kalyan Comments on YS Jagan mohan reddy, Kapu leaders comments on Pawan Kalyan, AP updates today, Andhra Pradesh Latest news, Live Updates, Politics, Events, Today headlines in AP
శ్యామలకు టీడీపీ నేతల కౌంటర్
కాకినాడ, యాంకర్ శ్యామలపై టీడీపీ మహిళా నేత మండిపడింది. పవన్ కళ్యాణ్, చంద్రబాబుల గురించి మాట్లాడితే చీకటి బాగోతం బయటపెడతానంటూ వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా శ్యామలను దుయ్యబట్టింది. యాంకర్…
Read More...
Read More...
కోనసీమలో పలు చోట్ల వర్షాలు…
కోనసీమ: కోనసీమ ప్రాంతంలో పరిచోట్ల భారీ వర్షం కురుస్తోంది. వేసవి ఎండ తీవ్రత నుంచి వర్షం పడడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. చాలాచోట్ల ఈదురుగాలితో కూడిన వర్షం కురుస్తుందనితో విపత్తులు నివారణ సంస్థ…
Read More...
Read More...
చంద్రబాబు డైరెక్షన్ లో ఎన్నికల కమిషన్….
తాడేపల్లి రాష్టంలో సంక్షేమ పథకాలను అడ్డుకున్నారు.అధికారంలోకి వస్తే పూర్తిగా ఆపేస్తారు. ఎన్నికల కమిషన్ చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తుందని వైసీపీ నేత అడపా శేషు అన్నారు. పథకాలు ఆపడానికి కారణం ఏంటి..పక్క…
Read More...
Read More...
షర్మిల పై కేసు నమోదు…
కడప కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల రెడ్డి పై బద్వేల్ లో పోలీస్ కేసు నమోదు అయింది. మే 2వ తేదీన బద్వేల్ బహిరంగ సభలో వైఎస్ వివేకా హత్య కేసు గురించి ప్రసంగించారని, వైఎస్ షర్మిలపై బద్వేల్…
Read More...
Read More...
వైఎస్ కుటుంబంలో ఆస్తి వివాదాలు అన్నపై చెల్లెళ్ల ఫైటింగ్ దాని కోసమేనా…
కడప, ఏపీ పాలిటిక్స్లో నడుస్తున్న ఫ్యామిలీ సర్కస్ ఆసక్తి రేపుతుంది. సీఎం, డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులు. ఇలా పలువురు కీలక నేతలకు ఫ్యామిలీ మెంబర్లే ప్రత్యర్ధులుగా మారారు.…
Read More...
Read More...
బెజవాడలో కరెంట్ కోతలు…
విజయవాడ, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో రోడ్ షో కోసం ఏర్పాట్లు చేస్తున్న అధికారులు విజయవాడలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రధాని మోదీ పర్యటన విజయవాడలో…
Read More...
Read More...
సొంతూళ్లకు జనం…
హైదరాబాద్: ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో నగర ప్రజలు తమ సొంతూళ్లకు పయనం అవుతున్నారు. పిల్లలకు వేసవి సెలవులు, ఇటు ఎన్నికలు ఉండడంతో వారం రోజుల ముందే ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళుతున్నారు.…
Read More...
Read More...
కాపులు శెట్టిబలిజలు ఐక్యంగా ఉండాలి .. త్రిమూర్తులును గెలిపించాలి…. పిల్లి సుభాష్…
మండపేట గోదావరి జిల్లాల్లో కాపులు శెట్టి బలిజలు ఏకమైతే ప్రభంజనం సృష్టించవచ్చుననీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. మండపేట పట్టణం రూరల్ మండలం శెట్టి బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశం …
Read More...
Read More...
కూటమికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న నారా రోహిత్…
అభివృద్ధి కాదని విధ్వంసానికి ఓటు వేసి నష్టపోయాం తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది ల్యాండ్, శ్యాండ్, మైన్, వైన్ ద్వారా కోట్లు కొట్టేసిన దుర్మార్గుడుకి గుణపాఠం చెబుదాం గాడి తప్పిన…
Read More...
Read More...
ఏపీ డీజీపీ గా హరీశ్ గుప్తా…
అమరావతి ఏపీ డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను ఈసీ నియమించింది. సీనియార్టీ జాబితాలోని ఐ పీ ఎస్ అధికారులు ద్వారకా తిరుమల రావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపగా…
Read More...
Read More...