జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అంత్యక్రియలలో పాల్గోన్న మంత్రి కేటీఆర్
ములుగు ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ఆదివారం అకాల మరణం చెందగా ఆయన స్వగ్రామం ములుగు మండలం మల్లంపల్లిలో నిర్వహించే అంత్యక్రియలలో పాల్గొని అతని కుటుంబాని కి అండగా ఉంటారని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.
టీ కాంగ్రెస్ లో సీట్ల లొల్లి..
జగదీశ్ భార్య పిల్లలకి పార్టీ ఎపుడు అండగా ఉంటారని మంత్రి కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ నుండి కెసిఆర్ ఆదేశాల మేరకే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటాలు ఉద్యమ నాయకుడు జగదీశ్. జగదీశ్ ఉద్యమలో రాజకీయాల్లో పేరు సంపాదించుకున్నడు తప్ప ఆస్తులు సంపాదించుకోలేదని అయన అన్నారు.