Europe : సైబర్ దాడితో అస్తవ్యస్తమైన విమానయాన సేవలు: యూరప్‌లోని విమానాశ్రయాలపై భారీ దాడి

Cyberattack Disrupts Air Travel: Major Attack on European Airports

లండన్ హీత్రో, బ్రసెల్స్, బెర్లిన్ ఎయిర్‌పోర్టులలో నిలిచిన సేవలు చెక్-ఇన్, బోర్డింగ్ వ్యవస్థలు పనిచేయకపోవడంతో విమానాలు ఆలస్యం ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వేలాది మంది ప్రయాణికులు యూరప్‌లోని పలు కీలక విమానాశ్రయాలపై జరిగిన భారీ సైబర్ దాడితో విమానయాన సేవలు అస్తవ్యస్తంగా మారాయి. లండన్ హీత్రో, బ్రసెల్స్, బెర్లిన్ వంటి ప్రధాన విమానాశ్రయాలు ఈ దాడి ప్రభావానికి గురవడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కీలకమైన ఆన్‌లైన్ వ్యవస్థలు కుప్పకూలడంతో అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, మరికొన్నింటిని రద్దు చేశారు. సైబర్ నేరగాళ్లు విమానాశ్రయాల సర్వీస్ ప్రొవైడర్లను లక్ష్యంగా చేసుకోవడంతో చెక్-ఇన్, బోర్డింగ్ వంటి ముఖ్యమైన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా, బ్రసెల్స్ విమానాశ్రయంలో ఆటోమేటెడ్ చెక్-ఇన్, బోర్డింగ్ సిస్టమ్‌లు పూర్తిగా పనిచేయడం లేదని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు…

Read More

Airports | ఆరు కొత్త విమానశ్రయాలకు కసరత్తు… | Eeroju news

ఆరు కొత్త విమానశ్రయాలకు కసరత్తు...

ఆరు కొత్త విమానశ్రయాలకు కసరత్తు… విజయవాడ, నవంబర్ 14, (న్యూస్ పల్స్) Airports ఏపీలో కొత్త విమానాశ్రయాలకు కసరత్తు జరుగుతోంది. ఆరు కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటు కోసం సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం స‌ర్వే చేయనుంది. ఈ కొత్త ఎయిర్‌పోర్టుల‌కు సంబందించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు పంపింది.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో ఆరు కొత్త ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయి. ఈ మేర‌కు సాధ్యాసాధ్యాల‌పై స‌ర్వే చేయించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధ‌ప‌డింది. ఈ అధ్యయ‌నం తొమ్మిది అంశాల‌పై చేస్తారు. శ్రీ‌కాకుళం, కాకినాడ‌, ప‌శ్చిమ‌గోదావ‌రి, ప్ర‌కాశం, చిత్తూరు, పల్నాడు మొత్తం ఆరు జిల్లాల్లో కొత్త ఎయిర్ పోర్టుల‌ను పెట్టేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది.శ్రీ‌కాకుళం జిల్లాలో 1,383 ఎక‌రాలు, కాకినాడ జిల్లాలోని తుని-అన్న‌వ‌రంలో 787 ఎక‌రాలు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో తాడేప‌ల్లిగూడెంలో 1,123 ఎక‌రాలు, ప్ర‌కాశం జిల్లాలో ఒంగోలులో 657 ఎక‌రాలు, చిత్తూరు జిల్లాలో…

Read More