Chandrababu: గత ప్రభుత్వ అప్పులను రీ-షెడ్యూల్ చేస్తున్నాం: సీఎం చంద్రబాబు నాయుడు

Chandrababu: గత ప్రభుత్వ అప్పులను రీ-షెడ్యూల్ చేస్తున్నాం: సీఎం చంద్రబాబు నాయుడు

గత ప్రభుత్వ అప్పులను రీ-షెడ్యూల్ చేస్తున్నాం Chandrababu : రాష్ట్రంలో ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మించనున్న వైద్య కళాశాలలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్పష్టత ఇచ్చారు. ఈ కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. పీపీపీ పద్ధతిలో నిర్మించినప్పటికీ, అవి ప్రభుత్వ వైద్య కళాశాలల పేరుతోనే కొనసాగుతాయని, వాటికి సంబంధించిన నిబంధనలు, నియమాలు అన్నీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పీపీపీ విధానం ద్వారా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన సేవలు అందించవచ్చన్నారు. “రోడ్లను పీపీపీ పద్ధతిలో నిర్మిస్తే అవి ప్రైవేటు ఆస్తులవుతాయా? కేంద్ర ప్రభుత్వం కూడా అనేక ప్రాజెక్టులను ఇదే విధానంలో అమలు చేస్తోంది. ఈ వైద్య కళాశాలల్లో 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి” అని వివరించారు. వాస్తవాలను…

Read More