రాజేంద్రనగర్లో హైడ్రా భారీ ఆపరేషన్ జనచైతన్య లేఔట్లో 4 పార్కుల స్థలాలకు విముక్తి మొత్తం 19,878 గజాల స్థలం కబ్జా నుంచి విడిపింపు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసిన వారికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) గట్టి షాక్ ఇచ్చింది. రాజేంద్రనగర్ పరిధిలో ఏకంగా రూ. 139 కోట్లకు పైగా విలువ చేసే పార్కు స్థలాలను కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. ఈ ఉదయం ఒక భారీ ఆపరేషన్ నిర్వహించి, అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. వివరాలు: రాజేంద్రనగర్ పరిధిలోని బద్వేల్-ఉప్పరపల్లి గ్రామాలలో సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో హుడా (HUDA) ఆమోదంతో జనచైతన్య లేఅవుట్ ఫేజ్ 1, 2 లను ఏర్పాటు చేశారు. అయితే, ఈ లేఅవుట్లో ప్రజల అవసరాల కోసం కేటాయించిన నాలుగు…
Read MoreTag: #AssetProtection
HYDRA : ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్న హైడ్రా.. ఇప్పుడు ప్రజల ప్రశంసలు అందుకుంటోంది
14 నెలల్లోనే హైడ్రా అద్భుత పనితీరు రూ.50 వేల కోట్ల విలువైన 923 ఎకరాల భూముల స్వాధీనం కనుమరుగైన బతుకమ్మ కుంటకు ఐదు నెలల్లోనే పునరుజ్జీవం ఒకప్పుడు తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్న ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా – HYDRA) ఇప్పుడు అదే ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. కేవలం 14 నెలల కాలంలోనే ప్రభుత్వానికి చెందిన సుమారు రూ.50 వేల కోట్ల విలువైన 923 ఎకరాల భూములను కబ్జాదారుల చెర నుంచి విడిపించి తన సత్తా చాటింది. దీంతో, మొదట్లో హైడ్రాను వ్యతిరేకించిన వారే ఇప్పుడు దాని పనితీరుకు జేజేలు పలుకుతున్నారు. హైడ్రా ఏర్పాటు, లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ లక్ష్యంగా హైడ్రాను ఏర్పాటు చేసింది. ఐపీఎస్…
Read More