రాజీవ్ రహదారి విస్తరణకు 83 ఎకరాల భూమి కేటాయించాలని కోరిన సీఎం మెహదీపట్నం రైతుబజార్ వద్ద స్కై వాక్ నిర్మాణంపై చర్చ తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు అంశంపైనా ప్రస్తావన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఈరోజు ఆయన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమై, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అవసరమైన రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించాలని కోరారు. మహానగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు స్కైవేలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం అత్యవసరమని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్-కరీంనగర్-రామగుండంలను కలిపే రాజీవ్ రహదారిపై ప్యాకేజీ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్…
Read MoreTag: Delhi
Adivi Sesh : అడివి శేష్ ఆందోళన: ఢిల్లీ వీధి కుక్కల నిర్బంధంపై సుప్రీంకోర్టుకు లేఖ
Adivi Sesh : అడివి శేష్ ఆందోళన: ఢిల్లీ వీధి కుక్కల నిర్బంధంపై సుప్రీంకోర్టుకు లేఖ:పెంపుడు జంతువుల ప్రేమికుడు, నటుడు అడివి శేష్ కీలకమైన సామాజిక సమస్యపై స్పందించారు. ఢిల్లీలో వీధి కుక్కలను సామూహికంగా నిర్బంధించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ వీధి కుక్కల నిర్బంధంపై సుప్రీంకోర్టుకు లేఖ పెంపుడు జంతువుల ప్రేమికుడు, నటుడు అడివి శేష్ కీలకమైన సామాజిక సమస్యపై స్పందించారు. ఢిల్లీలో వీధి కుక్కలను సామూహికంగా నిర్బంధించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ఢిల్లీ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ, “ఢిల్లీలో వీధి కుక్కలను సామూహికంగా నిర్బంధించాలన్న ఆదేశం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇది…
Read MoreTesla : టెస్లా ఇండియాలో తన రెండవ షోరూమ్ను ఢిల్లీలో ప్రారంభించింది.
Tesla : టెస్లా ఇండియాలో తన రెండవ షోరూమ్ను ఢిల్లీలో ప్రారంభించింది:ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ముంబైలో తొలి షోరూమ్ ప్రారంభించిన నెల రోజుల తర్వాత దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో తన రెండవ షోరూమ్ను ప్రారంభించింది. ఈ కొత్త షోరూమ్ ఢిల్లీలోని ఏరోసిటీలో ఉన్న వరల్డ్మార్క్ 3 కాంప్లెక్స్లో ఉంది. టెస్లా ఇండియాలో తన రెండవ షోరూమ్ను ఢిల్లీలో ప్రారంభించింది. ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ముంబైలో తొలి షోరూమ్ ప్రారంభించిన నెల రోజుల తర్వాత దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో తన రెండవ షోరూమ్ను ప్రారంభించింది. ఈ కొత్త షోరూమ్ ఢిల్లీలోని ఏరోసిటీలో ఉన్న వరల్డ్మార్క్ 3 కాంప్లెక్స్లో ఉంది. ఇది కేవలం ఒక అమ్మకపు కేంద్రం కాకుండా, కస్టమర్లు టెస్లా ‘మోడల్ వై’ ఎలక్ట్రిక్…
Read MoreSupremeCourt : ఢిల్లీలో వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
SupremeCourt : ఢిల్లీలో వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు:వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు సంచలనాత్మక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని అన్ని నివాస ప్రాంతాల నుంచి వీధి కుక్కలను వెంటనే పట్టుకుని, ప్రత్యేక షెల్టర్లకు తరలించాలని సోమవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు సంచలనాత్మక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని అన్ని నివాస ప్రాంతాల నుంచి వీధి కుక్కలను వెంటనే పట్టుకుని, ప్రత్యేక షెల్టర్లకు తరలించాలని సోమవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలకు ఎవరైనా అడ్డుతగిలితే వారిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది. రోజురోజుకూ పెరుగుతున్న కుక్కకాటు ఘటనలు, రేబిస్ మరణాలపై వచ్చిన వార్తలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. జస్టిస్ జేబీ పార్థీవాలా,…
Read MoreDelhi : ఢిల్లీలో లంగ్ క్యాన్సర్: పొగతాగనివారికి కూడా పెరిగిన ముప్పు
Delhi : ఢిల్లీలో లంగ్ క్యాన్సర్: పొగతాగనివారికి కూడా పెరిగిన ముప్పు:ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం కారణంగా కేవలం ధూమపానం చేసేవారిలోనే కాకుండా ధూమపానం చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. వైద్య నిపుణుల ప్రకారం, గాలిలో ఉన్న సూక్ష్మ కాలుష్య కణాలు (PM 2.5) ఊపిరితిత్తులలోకి నేరుగా వెళ్లి కణజాలాలను దెబ్బతీస్తున్నాయి. వాయు కాలుష్యం: ఢిల్లీవాసులను వెంటాడుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం కారణంగా కేవలం ధూమపానం చేసేవారిలోనే కాకుండా ధూమపానం చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. వైద్య నిపుణుల ప్రకారం, గాలిలో ఉన్న సూక్ష్మ కాలుష్య కణాలు (PM 2.5) ఊపిరితిత్తులలోకి నేరుగా వెళ్లి కణజాలాలను దెబ్బతీస్తున్నాయి. కారణాలు వాయు కాలుష్యం: వాహనాల పొగ, పరిశ్రమల వ్యర్థాలు, నిర్మాణ పనులు మరియు పంట…
Read MoreAnilAmbani : అనిల్ అంబానీ కార్యాలయాలపై ఈడీ దాడులు: మనీలాండరింగ్ ఆరోపణలు
AnilAmbani : అనిల్ అంబానీ కార్యాలయాలపై ఈడీ దాడులు: మనీలాండరింగ్ ఆరోపణలు:రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ రోజు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ముంబై, ఢిల్లీలోని ఆయన కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అనిల్ అంబానీ కార్యాలయాల్లో ఈడీ సోదాలు రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ రోజు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ముంబై, ఢిల్లీలోని ఆయన కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా అధికారులు ముంబైకి చేరుకున్నట్లు సమాచారం. అయితే, అనిల్ అంబానీ నివాసంలో మాత్రం ఎలాంటి తనిఖీలు జరగడం లేదు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థలు మనీలాండరింగ్కు పాల్పడ్డాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయని…
Read MoreKavitha : కవిత సంచలన ఆరోపణలు: ‘ఫ్లైట్ మోడ్ సీఎం’ రేవంత్ రెడ్డిపై విమర్శలు
Kavitha : కవిత సంచలన ఆరోపణలు: ‘ఫ్లైట్ మోడ్ సీఎం’ రేవంత్ రెడ్డిపై విమర్శలు:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిని ‘ఫ్లైట్ మోడ్ సీఎం’ అంటూ ఆమె ఎద్దేవా చేశారు. ఆయన ఈరోజు కూడా ఢిల్లీకి వెళ్తున్నారని, దేశ రాజధానికి వెళ్లడంలో ఇప్పటికే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్లపై కవిత ప్రెస్ మీట్: రేవంత్ ఢిల్లీ పర్యటనలు, బీజేపీ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిని ‘ఫ్లైట్ మోడ్ సీఎం’ అంటూ ఆమె ఎద్దేవా చేశారు. ఆయన ఈరోజు కూడా ఢిల్లీకి వెళ్తున్నారని, దేశ రాజధానికి…
Read MoreDelhi:ఢిల్లీ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల నేతలకు బాధ్యతలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలో గెలుపును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందు కోసం వివిధ రాష్ట్రాల నుంచి కీలక నేతల్ని , చురుగ్గా పని చేసేవారిని ఢిల్లీకి పిలిపించి వారికి బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల నేతలకు బాధ్యతలు తిరుపతి, జనవరి 28 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలో గెలుపును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందు కోసం వివిధ రాష్ట్రాల నుంచి కీలక నేతల్ని , చురుగ్గా పని చేసేవారిని ఢిల్లీకి పిలిపించి వారికి బాధ్యతలు అప్పగించారు. అమిత్ షా వారితో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారధితో పాటు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా హైకమాండ్ పిలిపించిన వారిలో ఉన్నారు. వారందరికీ అమిత్ షా…
Read MoreHyderabad:ఢిల్లీకి బిల్లుల ఫిర్యాదులు
అసలే కాంగ్రెస్ పార్టీ. అందరూ సీఎం క్యాండిడేట్లే. అధికారం ఉన్నా..అపోజిషన్లో ఉన్నా ఎవరి దారి వాళ్లదే. హస్తం పార్టీలో ఇదంతా కామన్. కాకపోతే ఇప్పుడు అధికారంలో ఉండటంతో ప్రతీ ఇష్యూ పెద్దగా కనిపిస్తోందట. ఢిల్లీకి బిల్లుల ఫిర్యాదులు హైదరాబాద్, జనవరి 20 అసలే కాంగ్రెస్ పార్టీ. అందరూ సీఎం క్యాండిడేట్లే. అధికారం ఉన్నా..అపోజిషన్లో ఉన్నా ఎవరి దారి వాళ్లదే. హస్తం పార్టీలో ఇదంతా కామన్. కాకపోతే ఇప్పుడు అధికారంలో ఉండటంతో ప్రతీ ఇష్యూ పెద్దగా కనిపిస్తోందట. అయితే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా అని చెప్పుకునే ప్రభుత్వ, పార్టీ పెద్దలు..తెలంగాణ క్యాబినెట్లో మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉందంటూ పదే పదే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయితే తమ పరిస్థితి ఏ మాత్రం బాలేదంటున్నారట కొందరు అమాత్యులు.ప్రధానంగా తమ శాఖల ద్వారా ఎమర్జెన్సీగా చేసే పనులకు కూడా బిల్లులు క్లియర్ కావడం…
Read MoreHyderabad:ఫ్రీ వద్దు.. రేట్లు పెంచొద్దు
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇప్పుడు ఎన్నికల్లో పార్టీలను అధికారంలోకి తెస్తుంది. మొదట ఢిల్లీలో ఆమ్ ఆద్మీపార్టీ ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చింది. తర్వాత తమిళనాడులో డీఎంకే, ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్, ఈ ఏడాది ఏపీలో టీడీపీ కూటమి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాయి.ఎన్నికల్లో గెలవడానికి, అధికారంలోకి రావడానికి పార్టీలు, నాయకులు అనేక హామీలు ఇస్తుంటారు. ఫ్రీ వద్దు.. రేట్లు పెంచొద్దు హైదరాబాద్, జనవరి 7 ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇప్పుడు ఎన్నికల్లో పార్టీలను అధికారంలోకి తెస్తుంది. మొదట ఢిల్లీలో ఆమ్ ఆద్మీపార్టీ ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చింది. తర్వాత తమిళనాడులో డీఎంకే, ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్, ఈ ఏడాది ఏపీలో టీడీపీ కూటమి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాయి.ఎన్నికల్లో గెలవడానికి, అధికారంలోకి రావడానికి పార్టీలు, నాయకులు అనేక హామీలు…
Read More