Narayana : మంత్రి నారాయణ అల్లుడి కంపెనీని మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు అరెస్ట్:ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కంపెనీని లక్ష్యంగా చేసుకుని, ఏకంగా రూ. 1.40 కోట్లు కాజేసిన ఇద్దరు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే, మంత్రి నారాయణ అల్లుడు పునీత్ పేరుతో ఆ కంపెనీ అకౌంటెంట్కు సైబర్ నేరగాళ్లు ఒక మెసేజ్ పంపించారు. మంత్రి నారాయణ అల్లుడి కంపెనీని మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కంపెనీని లక్ష్యంగా చేసుకుని, ఏకంగా రూ. 1.40 కోట్లు కాజేసిన ఇద్దరు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే, మంత్రి నారాయణ అల్లుడు పునీత్…
Read MoreTag: #Fraud
BiggBoss : బిగ్ బాస్ పేరుతో రూ.10 లక్షల మోసం: వైద్యుడి ఫిర్యాదుతో వెలుగులోకి
BiggBoss : బిగ్ బాస్ పేరుతో రూ.10 లక్షల మోసం: వైద్యుడి ఫిర్యాదుతో వెలుగులోకి:బిగ్బాస్లో అవకాశం ఇప్పిస్తానని నమ్మించి ఒక మోసగాడు భోపాల్కు చెందిన చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ అభినిత్ గుప్తా నుంచి రూ. 10 లక్షలు వసూలు చేశాడు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ‘పాయిజన్ స్కిన్ క్లినిక్’ నడుపుతున్న డాక్టర్ అభినిత్ గుప్తాను 2022లో కరణ్ సింగ్ అనే వ్యక్తి కలిశాడు. బిగ్ బాస్ పేరుతో రూ.10 లక్షల మోసం బిగ్బాస్లో అవకాశం ఇప్పిస్తానని నమ్మించి ఒక మోసగాడు భోపాల్కు చెందిన చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ అభినిత్ గుప్తా నుంచి రూ. 10 లక్షలు వసూలు చేశాడు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ‘పాయిజన్ స్కిన్ క్లినిక్’…
Read MoreSBI : ఎస్బీఐ కీలక నిర్ణయం: ఆర్కామ్, అనిల్ అంబానీ ‘ఫ్రాడ్’గా వర్గీకరణ
SBI : ఎస్బీఐ కీలక నిర్ణయం: ఆర్కామ్, అనిల్ అంబానీ ‘ఫ్రాడ్’గా వర్గీకరణ:భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్), దాని ప్రమోటర్ డైరెక్టర్ అనిల్ డి. అంబానీలను అధికారికంగా ‘ఫ్రాడ్’ (మోసం) గా వర్గీకరించినట్టు నిన్న పార్లమెంట్కు తెలిపింది. ఆర్కామ్ కేసులో కీలక మలుపు: ఎస్బీఐ ‘ఫ్రాడ్’గా వర్గీకరించడంతో సీబీఐకి నివేదన భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్), దాని ప్రమోటర్ డైరెక్టర్ అనిల్ డి. అంబానీలను అధికారికంగా ‘ఫ్రాడ్’ (మోసం) గా వర్గీకరించినట్టు నిన్న పార్లమెంట్కు తెలిపింది. ఈ నేపథ్యంలో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కు ఫిర్యాదు చేసే ప్రక్రియలో బ్యాంక్ ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు రాతపూర్వక సమాధానంలో వెల్లడించారు.…
Read More