ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: సిట్ విచారణకు హాజరు అయిన మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు

Ex SIB Prabhakar Rao

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరు తెలంగాణలో తీవ్ర రాజకీయ కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాష్ట్ర మాజీ ఎస్‌ఐబీ చీఫ్ టి. ప్రభాకర్ రావు చివరికి సిట్ విచారణకు హాజరయ్యారు. అమెరికాలో నెలల తరబడి గడిపిన ఆయన, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్‌కి తిరిగి వచ్చి, సోమవారం సిట్ విచారణకు హాజరయ్యారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం దిగిన ప్రభాకర్ రావు, మూడు రోజుల్లోగా విచారణ అధికారుల ముందు హాజరుకావాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేగాక, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని కూడా పోలీసులకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరు కావడానికి మార్గం సుగమమైంది.…

Read More

హైదరాబాద్ లొభారీగా పెరుగుతున్న కాస్ట్ ఆఫ్ లివింగ్..

Hyderabad's cost of living is increasing drastically..

హైదరాబాద్ లొభారీగా పెరుగుతున్న కాస్ట్ ఆఫ్ లివింగ్..

Read More