లిక్కర్ కేసు: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మూడో రోజు విచారణ, నిర్దోషి అంటూ నినాదాలు లిక్కర్ కేసులో అరెస్టయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు మూడో రోజు విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈరోజు ఉదయం జైలు నుంచి విచారణకు తరలిస్తుండగా, చెవిరెడ్డి ఊహించని విధంగా “నేను ఏ తప్పు చేయలేదు, నాపై తప్పుడు కేసులు పెట్టారు” అంటూ గట్టిగా కేకలు వేశారు. ఈ ఘటన అక్కడ కలకలం సృష్టించింది. చెవిరెడ్డితో పాటు, లిక్కర్ కేసుకు సంబంధించి వెంకటేష్ నాయుడిని కూడా సిట్ అధికారులు గురువారం కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు. వీరిద్దరినీ జైలు నుంచి బయటకు తీసుకువస్తున్న సమయంలోనే చెవిరెడ్డి తాను నిర్దోషినంటూ నినాదాలు చేశారు. తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని ఆయన ఆరోపించారు. గత రెండు రోజుల విచారణలో చెవిరెడ్డి నుంచి…
Read MoreTag: #hyderabadnews
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: సిట్ విచారణకు హాజరు అయిన మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరు తెలంగాణలో తీవ్ర రాజకీయ కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాష్ట్ర మాజీ ఎస్ఐబీ చీఫ్ టి. ప్రభాకర్ రావు చివరికి సిట్ విచారణకు హాజరయ్యారు. అమెరికాలో నెలల తరబడి గడిపిన ఆయన, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్కి తిరిగి వచ్చి, సోమవారం సిట్ విచారణకు హాజరయ్యారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం దిగిన ప్రభాకర్ రావు, మూడు రోజుల్లోగా విచారణ అధికారుల ముందు హాజరుకావాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేగాక, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని కూడా పోలీసులకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరు కావడానికి మార్గం సుగమమైంది.…
Read Moreహైదరాబాద్ లొభారీగా పెరుగుతున్న కాస్ట్ ఆఫ్ లివింగ్..
హైదరాబాద్ లొభారీగా పెరుగుతున్న కాస్ట్ ఆఫ్ లివింగ్..
Read More