బెంగళూరులో అద్దెదారుకు భారీ వాటర్ బిల్లు షాక్ సోషల్ మీడియాలో తన గోడు వెళ్లబోసుకున్న బాధితుడు యజమానిని అడిగితే పిచ్చి సమాధానాలు ఇస్తున్నాడని ఆవేదన బెంగళూరులోని అద్దె గృహాలు కేవలం అధిక అద్దెలు, డిపాజిట్ల విషయంలోనే కాదు, ఇప్పుడు నీటి బిల్లుల విషయంలోనూ సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఇద్దరు వ్యక్తులు మాత్రమే నివసించే ఇంటికి ఏకంగా నెలకు రూ.15,800 వాటర్ బిల్లు రావడంతో ఓ అద్దెదారు షాక్ అయ్యాడు. తన యజమాని ఇలా అధిక బిల్లులతో మోసం చేస్తున్నాడని ఆరోపిస్తూ, తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. బెంగళూరుకు చెందిన ఓ అద్దెదారు తన దురనుభవాన్ని రెడిట్లో పంచుకున్నాడు. “ప్రతి నెలా నా యజమాని అధిక వాటర్ చార్జీలతో వేధిస్తున్నాడు” అనే శీర్షికతో…
Read MoreTag: karnataka
Karnataka : ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో పురుషుడి అస్థిపంజరం లభ్యం: హోంమంత్రి జి. పరమేశ్వర ధృవీకరణ
Karnataka : ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో పురుషుడి అస్థిపంజరం లభ్యం: హోంమంత్రి జి. పరమేశ్వర ధృవీకరణ:దేశవ్యాప్తంగా కలకలం రేపిన ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జరిపిన తవ్వకాల్లో మనిషి అస్థిపంజరంతో పాటు మరికొన్ని మానవ ఎముకలు లభ్యమైనట్లు కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర అధికారికంగా ధృవీకరించారు. కర్ణాటకలోని ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో కీలక పరిణామం దేశవ్యాప్తంగా కలకలం రేపిన ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జరిపిన తవ్వకాల్లో మనిషి అస్థిపంజరంతో పాటు మరికొన్ని మానవ ఎముకలు లభ్యమైనట్లు కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర అధికారికంగా ధృవీకరించారు. గురువారం…
Read MoreKarnataka : ప్రభుత్వ ఉద్యోగి అక్రమాస్తులు: ₹30 కోట్ల సంపాదన!
Karnataka : ప్రభుత్వ ఉద్యోగి అక్రమాస్తులు: ₹30 కోట్ల సంపాదన:నెలకు కేవలం ₹15 వేల జీతంతో రిటైర్ అయిన ప్రభుత్వ గుమస్తా కలకప్ప నిడగుండి ఆస్తులు చూసి అధికారులు షాక్ అయ్యారు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన ఈయన, తక్కువ జీతం ఉన్నప్పటికీ సుమారు ₹30 కోట్ల విలువైన అక్రమాస్తులు పోగేశాడు. ప్రభుత్వ ఉద్యోగి అక్రమాస్తులు నెలకు కేవలం ₹15 వేల జీతంతో రిటైర్ అయిన ప్రభుత్వ గుమస్తా కలకప్ప నిడగుండి ఆస్తులు చూసి అధికారులు షాక్ అయ్యారు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన ఈయన, తక్కువ జీతం ఉన్నప్పటికీ సుమారు ₹30 కోట్ల విలువైన అక్రమాస్తులు పోగేశాడు. కొప్పల్లో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్లో గుమస్తాగా పనిచేసి రిటైర్ అయిన కలకప్ప ఇంట్లో లోకాయుక్త అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు ఈ భారీ అక్రమాలు వెలుగులోకి…
Read MoreVisakhapatnam:కర్ణాటకలో అలా.. విశాఖలో ఇలా
ప్రజల పోరాటానికి, వారి సెంటిమెంట్కు భిన్నంగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ఇదే సమయంలో నష్టాల్లో ఉన్న కర్ణాటకలోని స్టీల్ప్లాంట్కు రూ.15 వేల కోట్లు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధంగా ఉంది. వైజాగ్ స్టీల్ప్లాట్ పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్ష పట్ల అధికార టీడీపీ, జనసేన కనీసం స్పందించటం లేదు. టీడీపీ, జనసేన పార్టీల వైఖరిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కర్ణాటకలో అలా.. విశాఖలో ఇలా విశాఖపట్టణం, డిసెంబర్ 28 ప్రజల పోరాటానికి, వారి సెంటిమెంట్కు భిన్నంగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ఇదే సమయంలో నష్టాల్లో ఉన్న కర్ణాటకలోని స్టీల్ప్లాంట్కు రూ.15 వేల కోట్లు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధంగా ఉంది. వైజాగ్ స్టీల్ప్లాట్ పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్ష పట్ల అధికార టీడీపీ, జనసేన కనీసం స్పందించటం లేదు. టీడీపీ, జనసేన పార్టీల వైఖరిపై…
Read MoreFight in Karnataka Congress… | కర్ణాటక కాంగ్రెస్ లో పోరు… | Eeroju news
కర్ణాటక కాంగ్రెస్ లో పోరు… బెంగళూరు, ఆగస్టు 2, (న్యూస్ పల్స్) Fight in Karnataka Congress… ముడా స్కాం, వాల్మీకీ కార్పొరేషన్ కుంభకోణంతో కర్నాటక కాంగ్రెస్లో చిక్కుల్లో పడింది. సీఎం సిద్దరామయ్య , డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను ఢిల్లీకి పిలిపించిన హైకమాండ్ పరిస్థితిపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ముడా స్కాంపై సీఎం సిద్దరామయ్యకు గవర్నర్ నోటీసులు ఇవ్వడంపై కర్నాటక కేబినెట్ చర్చించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే భూకేటాయింపులు జరిగాయని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.కర్నాటక కాంగ్రెస్లో మళ్లీ కల్లోలం మొదలయ్యింది. కర్నాటక స్కామ్లకు కేంద్రబిందువుగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య కుటుంబంపై ముడా భూకుంభకోణం ఆరోపణలు రావడంతో పాటు , వాల్మీకి కార్పొరేషన్లో వందల కోట్ల స్కాంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే…
Read More