Andhra Pradesh:కసిరెడ్డి అప్రవూర్.. తూచ్.. నాకేమి తెలియదు.. వాళ్లు చెప్పినట్టే చేశా

Kasireddy Rajasekhar Reddy.

Andhra Pradesh:ఏపీలో వైసీపీ పాల‌న‌లో చీపు లిక్క‌రును మ‌ద్యం బాబుల‌కు అంట‌గ‌ట్టి.. భారీ ధ‌ర‌ల‌తో వారిని దోచేసిన విష‌యం తెలిసిందే. అన్నీ ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాలే కావ‌డం.. ఎక్క‌డా ఫోన్‌పే, గూగుల్ పే వంటి వాటినివినియోగించ‌క‌పోవ‌డం ద్వారా భారీ ఎత్తున న‌గ‌దు అక్ర‌మాలు జ‌రిగాయ‌ని అప్ప‌ట్లోనే ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నాయి. కసిరెడ్డి అప్రవూర్.. తూచ్.. నాకేమి తెలియదు.. వాళ్లు చెప్పినట్టే చేశా గుంటూరు, ఒంగోలు, ఏప్రిల్ 23 ఏపీలో వైసీపీ పాల‌న‌లో చీపు లిక్క‌రును మ‌ద్యం బాబుల‌కు అంట‌గ‌ట్టి.. భారీ ధ‌ర‌ల‌తో వారిని దోచేసిన విష‌యం తెలిసిందే. అన్నీ ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాలే కావ‌డం.. ఎక్క‌డా ఫోన్‌పే, గూగుల్ పే వంటి వాటినివినియోగించ‌క‌పోవ‌డం ద్వారా భారీ ఎత్తున న‌గ‌దు అక్ర‌మాలు జ‌రిగాయ‌ని అప్ప‌ట్లోనే ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నాయి. దీనిని కూట‌మి స‌ర్కారు వ‌చ్చాక దుమ్ముదులిపే ప్ర‌య‌త్నం చేసింది. తాజాగా క‌సిరెడ్డి…

Read More