Mumbai : ఆర్బీఐ రికార్డ్ డీల్: ముంబైలో 3,472 కోట్లతో భూమి కొనుగోలు!

Reserve Bank of India Buys Prime Land in Mumbai's Nariman Point for a Whopping ₹3,472 Crore

ముంబైలో ఖరీదైన స్థలం కొనుగోలు చేసిన ఆర్బీఐ స్టాంప్ డ్యూటీకే రూ.208 కోట్లు మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి భూమి స్వాధీనం భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ముంబైలో 4.6 ఎకరాల భూమిని భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ మొత్తం 3,472 కోట్లు. ఈ భూమి ముంబైలోని ముఖ్యమైన వ్యాపార కేంద్రమైన నారీమన్ పాయింట్ వద్ద మంత్రాలయ, బొంబాయి హైకోర్టు, అనేక కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్‌కు సమీపంలో ఉంది. ఈ భూమిని ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMRCL) నుండి RBI కొనుగోలు చేసింది. ముంబై రియల్ ఎస్టేట్ వర్గాల ప్రకారం, ఈ భూమి కొనుగోలు ఈ ఏడాది జరిగిన అన్ని డీల్స్‌లో అత్యంత ఖరీదైనదిగా నమోదైంది. ఈ డీల్‌కు సంబంధించి RBI రూ.208 కోట్లు స్టాంప్ డ్యూటీ చెల్లించింది. వేలం ప్రయత్నం విరమణ…

Read More

BCCI : బీసీసీఐ 94వ వార్షిక సర్వసభ్య సమావేశం: సెప్టెంబర్ 28న కీలక నిర్ణయాలు

BCCI's 94th AGM on September 28: Key Decisions to be Made

టైటిల్ పోరుకు బీసీసీఐ సభ్యులు గైర్హాజరయ్యే అవకాశం మహిళల ప్రీమియర్ లీగ్ కమిటీ ఏర్పాటుపై ప్రత్యేక చర్చ ఆర్థిక నివేదికలు, ఆడిటర్ల నియామకం వంటి అంశాలపై నిర్ణయాలు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 94వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) సెప్టెంబర్ 28న ముంబైలోని దాని ప్రధాన కార్యాలయంలో జరగనుంది. ఈ కీలక సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు, కార్యదర్శి, ఉపాధ్యక్షుడుతో పాటు ఇతర కీలక పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే, అదే రోజున యూఏఈ వేదికగా ఆసియా కప్ ఫైనల్ కూడా జరగడం గమనార్హం. దీంతో, ఏ ఒక్క బీసీసీఐ ఆఫీస్ బేరర్ కూడా ఈ టైటిల్ పోరుకు హాజరు కాలేరు. బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా విడుదల చేసిన నోటీసు ప్రకారం, ఈ సమావేశంలో అనేక ముఖ్యమైన అంశాలు ఎజెండాగా ఉన్నాయి. కొత్త…

Read More

Mumbai Rains : ముంబైలో భారీ వర్షాలు, కొండచరియలు: ఇద్దరు మృతి

Heavy Rains and Landslide in Mumbai: Two Dead

Mumbai Rains : ముంబైలో భారీ వర్షాలు, కొండచరియలు: ఇద్దరు మృతి:రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నగరంలో కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. విఖ్రోలి ప్రాంతంలో ఓ ఇంటిపై కొండచరియలు పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోయారు. వణిజ్యముంబైలో భారీ వర్షాలు, కొండచరియలు: ఇద్దరు మృతి రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నగరంలో కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. విఖ్రోలి ప్రాంతంలో ఓ ఇంటిపై కొండచరియలు పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం జరిగిందని అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. విఖ్రోలిలోని జన్‌కల్యాణ్ సొసైటీలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు…

Read More

Indigo : ఇండిగో విమానంలో తోటి ప్రయాణికుడిపై దాడి

Passenger assaults co-passenger on Indigo flight

Indigo : ఇండిగో విమానంలో తోటి ప్రయాణికుడిపై దాడి:ముంబై నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనతో విమానంలో గందరగోళం నెలకొంది. వివరాల్లోకి వెళితే..విమానంలో ఒక వ్యక్తి తోటి ప్రయాణికుడి చెంపపై కొట్టడం గమనించిన ఇద్దరు విమాన సిబ్బంది, దాడికి గురైన వ్యక్తిని ముందుకు తీసుకువెళుతుండగా, దాడి చేసిన వ్యక్తి మరోసారి అతడిపై చేయి చేసుకున్నాడు. ఇండిగో విమానంలో ప్రయాణికుడిపై దాడి ఘటన ముంబై నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనతో విమానంలో గందరగోళం నెలకొంది. వివరాల్లోకి వెళితే..విమానంలో ఒక వ్యక్తి తోటి ప్రయాణికుడి చెంపపై కొట్టడం గమనించిన ఇద్దరు విమాన సిబ్బంది, దాడికి గురైన వ్యక్తిని ముందుకు తీసుకువెళుతుండగా, దాడి చేసిన వ్యక్తి మరోసారి…

Read More

AnilAmbani : అనిల్ అంబానీ కార్యాలయాలపై ఈడీ దాడులు: మనీలాండరింగ్ ఆరోపణలు

ED Raids Anil Ambani's Offices Over Money Laundering Allegations

AnilAmbani : అనిల్ అంబానీ కార్యాలయాలపై ఈడీ దాడులు: మనీలాండరింగ్ ఆరోపణలు:రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ రోజు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ముంబై, ఢిల్లీలోని ఆయన కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అనిల్ అంబానీ కార్యాలయాల్లో ఈడీ సోదాలు రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ రోజు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ముంబై, ఢిల్లీలోని ఆయన కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా అధికారులు ముంబైకి చేరుకున్నట్లు సమాచారం. అయితే, అనిల్ అంబానీ నివాసంలో మాత్రం ఎలాంటి తనిఖీలు జరగడం లేదు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థలు మనీలాండరింగ్‌కు పాల్పడ్డాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయని…

Read More

Mumbai : 25 మెట్రిక్ టన్నుల పండ్లు తిరస్కరణకు రీజనేంటీ

Regency rejects 25 metric tons of fruits

Mumbai : భారత మామిడిని అగ్రరాజ్యం అమెరికా తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా నిర్ణయం వల్ల మన రైతులు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఏకంగా 15 మామిడి షిప్ మెంట్లను తిరస్కరించడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అసలు అమెరికా ఇలా ఎందుకు చేసింది? తప్పు ఎవరిది? అనేది హాట్ టాపిక్ గా మారింది. 25 మెట్రిక్ టన్నుల పండ్లు తిరస్కరణకు రీజనేంటీ ముంబై, మే 22 భారత మామిడిని అగ్రరాజ్యం అమెరికా తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా నిర్ణయం వల్ల మన రైతులు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఏకంగా 15 మామిడి షిప్ మెంట్లను తిరస్కరించడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అసలు అమెరికా ఇలా ఎందుకు చేసింది? తప్పు ఎవరిది? అనేది హాట్ టాపిక్ గా మారింది. కాగా, అమెరికన్ ఇన్…

Read More

Mumbai :120 నుంచి 500 మిలియన్ డాలర్లకు పెరిగిన ఎగుమతులు

brife news

Mumbai :టీవల విడుదలైన డేటా ప్రకారం దేశంలో  పెట్రోలియం ఉత్పత్తులు, వజ్రాలు వంటి సాంప్రదాయ ఎగుమతులను అధిగమించి భారతదేశ స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు గత మూడేళ్లల్లో బాగా పెరిగాయి. అమెరికాకు దాదాపు ఐదు రెట్లు, జపాన్‌కు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 2023-24లో 15.57 బిలియన్ల డాలర్లు, 2022-23లో 10.96 బిలియన్ల డాలర్ల నుంచి 2024-25లో 24.14 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి. 120 నుంచి 500 మిలియన్ డాలర్లకు పెరిగిన ఎగుమతులు ముంబై, మే 22 ఇటీవల విడుదలైన డేటా ప్రకారం దేశంలో  పెట్రోలియం ఉత్పత్తులు, వజ్రాలు వంటి సాంప్రదాయ ఎగుమతులను అధిగమించి భారతదేశ స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు గత మూడేళ్లల్లో బాగా పెరిగాయి. అమెరికాకు దాదాపు ఐదు రెట్లు, జపాన్‌కు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 2023-24లో 15.57 బిలియన్ల డాలర్లు, 2022-23లో…

Read More

Mumbai : ఫడ్నవిస్ ను కలిసిన రోహిత్

Rohit meets Fadnavis

Mumbai :టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రోహిత్ ఇలా మహారాష్ట్ర సీఎంను కలవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొంపదీసి హిట్‌మ్యాన్ బీజేపీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం లేదు కదా అంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఫడ్నవిస్ ను కలిసిన రోహిత్ ముంబై, మే 14 టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రోహిత్ ఇలా మహారాష్ట్ర సీఎంను కలవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొంపదీసి హిట్‌మ్యాన్ బీజేపీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం లేదు కదా అంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ముంబైలోని ముఖ్యమంత్రి…

Read More

Mumbai:ఐపీఎల్ రద్దు దిశగా అడుగులు

Tensions have increased between India and Pakistan. Pakistan is getting choked up after Operation Sindhur.

Mumbai:భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ క్రమంలో వరుసగా అనేక దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోంది. దీనికి తగిన సమాధానం భారత్ నుంచి అందుతోంది. బుధవారం నాడు పాకిస్తాన్ భారతదేశంలోని అనేక నగరాల్లో డ్రోన్ దాడులను నిర్వహించింది. అయితే, భారతదేశం పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇచ్చి, ఆ దేశ క్షిపణులను, డ్రోన్‌లను కూల్చివేసింది. ఐపీఎల్ రద్దు దిశగా అడుగులు ముంబై, మే 9 భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ క్రమంలో వరుసగా అనేక దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోంది. దీనికి తగిన సమాధానం భారత్ నుంచి అందుతోంది. బుధవారం నాడు పాకిస్తాన్ భారతదేశంలోని అనేక నగరాల్లో డ్రోన్ దాడులను నిర్వహించింది. అయితే, భారతదేశం పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇచ్చి,…

Read More

Mumbai:రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్

INS Vikrant enters the field

Mumbai:భారత వైమానిక దళం తరువాత, ఇప్పుడు నావికాదళం కూడా రంగంలోకి వచ్చింది. అరేబియా సముద్రంలో మోహరించిన INS విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించడం ప్రారంభించింది. నావికాదళ దాడి కారణంగా, కరాచీ ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కరాచీతోపాటు ఒర్మారా ఓడరేవులపై క్షిపణులు ప్రయోగించింది భారత్ నావికా దళం.రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, పాకిస్తాన్‌లోని కరాచీ, ఒర్మారా ఓడరేవులపై ఐఎన్ఎస్ విక్రాంత్ నుండి అనేక క్షిపణులను ప్రయోగించారు. రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ ముంబై, మే 9 భారత వైమానిక దళం తరువాత, ఇప్పుడు నావికాదళం కూడా రంగంలోకి వచ్చింది. అరేబియా సముద్రంలో మోహరించిన INS విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించడం ప్రారంభించింది. నావికాదళ దాడి కారణంగా, కరాచీ ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కరాచీతోపాటు ఒర్మారా ఓడరేవులపై…

Read More