Andhra Pradesh:లక్షలకు బేరం కుదుర్చుకొని 2 లక్షలే ఇచ్చారు కత్తి పోటుకు ఓ రేటు..వీరయ్య చౌదరి హత్య కేసులో ట్విస్టులు

Many twists are coming to light in the murder case of Prakasam district Telugu Desam Party leader Veeraiah Chowdhury.

Andhra Pradesh:ప్రకాశం జిల్లా తెలుగుదేశంపార్టీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో అనేక ట్విస్ట్ లు వెలుగు చూస్తున్నాయి. గత నెల 22వ తేదీన వీరయ్య చౌదరి హత్య జరిగినప్పటికీ ఇప్పటి వరకూ నిందితుల అరెస్ట్ అనేది అధికారికంగా జరగకపోవడంపై టీడీపీ నేతలు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి వచ్చి ఆదేశాలు ఇచ్చినా ఈ నిర్లక్ష్యమేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే నిందితులు చాలా తెలివిగా వ్యవహరించి ఏ మాత్రం ఆధారాలు లభించకుండా తప్పించుకు వెళ్లారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. లక్షలకు బేరం కుదుర్చుకొని 2 లక్షలే ఇచ్చారు కత్తి పోటుకు ఓ రేటు..వీరయ్య చౌదరి హత్య కేసులో ట్విస్టులు ఒంగోలు, మే 6 ప్రకాశం జిల్లా తెలుగుదేశంపార్టీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో అనేక ట్విస్ట్ లు వెలుగు చూస్తున్నాయి. గత నెల 22వ…

Read More