ఇండియా పోస్ట్ పేరుతో దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు పార్శిల్ వచ్చిందంటూ ఫేక్ ఎస్సెమ్మెస్లతో మోసగాళ్ల వల అడ్రస్ అప్డేట్ చేయాలంటూ మోసపూరిత లింకులు మీకు “మీ పార్శిల్ వచ్చింది, కానీ అడ్రస్ సరిగా లేకపోవడంతో డెలివరీ చేయలేకపోయాం. 48 గంటల్లోగా ఈ లింక్ క్లిక్ చేసి వివరాలు అప్డేట్ చేయండి, లేదంటే పార్శిల్ వెనక్కి వెళ్లిపోతుంది” అని ఇండియా పోస్ట్ పేరుతో ఎప్పుడైనా మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్తగా ఉండండి! ఇది సైబర్ మోసగాళ్లు పంపిస్తున్న నకిలీ మెసేజ్ అని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మెసేజ్లోని లింక్ని క్లిక్ చేస్తే మీ బ్యాంకు ఖాతాలోని డబ్బు మొత్తం పోతుందని ప్రభుత్వం చెప్పింది. ఈ మోసగాళ్లు ఇండియా పోస్ట్ లాంటి ప్రభుత్వ సంస్థల పేరుతో ప్రజలకు నకిలీ మెసేజ్లు పంపిస్తున్నారు. పార్సెల్ డెలివరీలో ఏదైనా సమస్య ఉందంటూ…
Read MoreTag: #OnlineScam
Telangana : ఆర్టీసీ బస్సులో ఫోన్ పోగొట్టుకున్న ప్రయాణికుడికి భారీగా నష్టం: రూ. 6.15 లక్షలు మాయం
బోయినపల్లి బస్టాప్లో ప్రయాణికుడి ఫోన్ చోరీ రెండు బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు బదిలీ కొత్త సిమ్ వాడటంలో ఆలస్యమే కారణమన్న పోలీసులు హైదరాబాద్: ఆర్టీసీ బస్సులో పోయిన సెల్ఫోన్ ఓ ప్రయాణికుడికి తీరని నష్టాన్ని కలిగించింది. కేవలం ఫోన్ మాత్రమే కాదు, అతని బ్యాంక్ అకౌంట్ నుంచి ఏకంగా రూ. 6.15 లక్షలు మాయం కావడంతో బాధితుడు నిస్సహాయంగా రోదిస్తున్నాడు. ఈ ఘటన హైదరాబాద్లోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన ఎం. ప్రసాదరావు ఈ నెల 2న ఉదయం బోయినపల్లి బస్టాప్లో నాందేడ్కు వెళ్లే బస్సు ఎక్కారు. ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే తన ఫోన్ కనిపించడం లేదని గమనించారు. వెంటనే అప్రమత్తమై బోధన్కు చేరుకున్న తర్వాత పాత నంబర్ను బ్లాక్ చేయించి, అదే నంబర్పై కొత్త సిమ్కార్డు తీసుకున్నారు.…
Read MoreCyber Fraud : హైదరాబాద్లో డిజిటల్ అరెస్ట్ మోసం: వృద్ధుడి నుంచి రూ. 53 లక్షలు కొల్లగొట్టిన సైబర్ కేటుగాళ్లు
CyberFraud : హైదరాబాద్లో డిజిటల్ అరెస్ట్ మోసం: వృద్ధుడి నుంచి రూ. 53 లక్షలు కొల్లగొట్టిన సైబర్ కేటుగాళ్లు:నగరంలో సైబర్ మోసాలు మళ్ళీ పెరిగాయి. ఈసారి ‘డిజిటల్ అరెస్ట్’ అనే కొత్త పద్ధతిలో అమీర్పేటకు చెందిన 77 ఏళ్ల వృద్ధుడి నుంచి ఏకంగా 53 లక్షల రూపాయలు కొల్లగొట్టారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్ల వలకు 77 ఏళ్ల వృద్ధుడు: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ. 53 లక్షలు స్వాహా నగరంలో సైబర్ మోసాలు మళ్ళీ పెరిగాయి. ఈసారి ‘డిజిటల్ అరెస్ట్’ అనే కొత్త పద్ధతిలో అమీర్పేటకు చెందిన 77 ఏళ్ల వృద్ధుడి నుంచి ఏకంగా 53 లక్షల రూపాయలు కొల్లగొట్టారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. గత నెల 18న బాధితుడికి…
Read MoreMatrimony : మ్యాట్రిమోనీ సైట్లో నకిలీ ప్రొఫైల్తో రూ.22 లక్షలు కాజేసిన కిలాడీ లేడీ
Matrimony : మ్యాట్రిమోనీ సైట్లో నకిలీ ప్రొఫైల్తో రూ.22 లక్షలు కాజేసిన కిలాడీ లేడీ:హైదరాబాద్, తెలంగాణ: మ్యాట్రిమోనీ సైట్లో నకిలీ ప్రొఫైల్తో హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్తను బురిడీ కొట్టించిన కిలాడీ లేడీ, అతని నుంచి దశలవారీగా రూ. 22 లక్షలు కాజేసింది. ఈ ఘటన హైదరాబాద్లోని బహదూర్పురాలో జరిగింది. మ్యాట్రిమోనీ సైట్లో నకిలీ ప్రొఫైల్ హైదరాబాద్, తెలంగాణ: మ్యాట్రిమోనీ సైట్లో నకిలీ ప్రొఫైల్తో హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్తను బురిడీ కొట్టించిన కిలాడీ లేడీ, అతని నుంచి దశలవారీగా రూ. 22 లక్షలు కాజేసింది. ఈ ఘటన హైదరాబాద్లోని బహదూర్పురాలో జరిగింది. బహదూర్పురాకు చెందిన ఓ వ్యాపారవేత్త మ్యాట్రిమోనీ సైట్లో వధువు కావాలంటూ ప్రకటన ఇచ్చారు. దీనికి స్పందించిన ఓ మహిళ, తాను పాకిస్థాన్కు చెందిన నటినని, తన పేరు పర్వరిష్ షా అని పరిచయం…
Read MoreOnline : జాగ్రత్త! డేటింగ్ యాప్లలో మోసాలు: ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడ్డ వృద్ధుడు
Online : జాగ్రత్త! డేటింగ్ యాప్లలో మోసాలు: ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడ్డ వృద్ధుడు:కోల్కతాలో ఆన్లైన్ పరిచయాల ద్వారా భారీ మోసం ఒకటి వెలుగుచూసింది. డేటింగ్ యాప్లో పరిచయమైన ఓ మహిళను నమ్మి, 63 ఏళ్ల వృద్ధుడు తన ఆస్తులను అమ్ముకొని ఏకంగా రూ. 66.6 లక్షలు పోగొట్టుకున్నాడు. అధిక లాభాల ఆశచూపి నిండా ముంచిన ఈ ఆన్లైన్ మోసంపై బాధితుడు గురువారం బిధానగర్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కలకత్తాలో ఆన్లైన్ డేటింగ్ మోసం: రూ. 66.6 లక్షలు పోగొట్టుకున్న 63 ఏళ్ల వృద్ధుడు కోల్కతాలో ఆన్లైన్ పరిచయాల ద్వారా భారీ మోసం ఒకటి వెలుగుచూసింది. డేటింగ్ యాప్లో పరిచయమైన ఓ మహిళను నమ్మి, 63 ఏళ్ల వృద్ధుడు తన ఆస్తులను అమ్ముకొని ఏకంగా రూ. 66.6 లక్షలు పోగొట్టుకున్నాడు. అధిక లాభాల ఆశచూపి నిండా…
Read More