Ongole:ఏపీలో సంచలనంగా మారిన తెలుగుశేం పార్టీ నేత, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకేసు మిస్టరీ ఇంకా వీడలేదు. పలువురు అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పోలీసులు నిందితుల అరెస్ట్, హత్యకు సంబంధించిన అంశాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ కేసులో కొన్ని కీలక విషయాలు బయటకొచ్చాయనే టాక్ వనిపిస్తోంది. వీరయ్య చౌదరి మర్డర్ కేసులో కనిపించని పురోగతి ఒంగోలు, మే 3 ఏపీలో సంచలనంగా మారిన తెలుగుశేం పార్టీ నేత, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకేసు మిస్టరీ ఇంకా వీడలేదు. పలువురు అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పోలీసులు నిందితుల అరెస్ట్, హత్యకు సంబంధించిన అంశాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ…
Read MoreTag: Prakasam district
Airport:ప్రకాశంజిల్లాల్లో ఎయిర్ పోర్టు అడుగులు
Airport:ప్రకాశంజిల్లాల్లో ఎయిర్ పోర్టు అడుగులు:ప్రకాశం జిల్లాలో ఎయిర్పోర్టు కల సాకారమయ్యే టైమ్ వచ్చేసింది. కూటమి సర్కార్ చొరవతో ఒంగోలు ఎయిర్పోర్టు స్వప్నం సాకారం కాబోతుంది. సియం చంద్రబాబు నాయుడు చొరవతో ఏపీలో కొత్తగా ఏడు ఎయిర్పోర్టుల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రకాశంజిల్లాల్లో ఎయిర్ పోర్టు అడుగులు ఒంగోలు, జనవరి 30 ప్రకాశం జిల్లాలో ఎయిర్పోర్టు కల సాకారమయ్యే టైమ్ వచ్చేసింది. కూటమి సర్కార్ చొరవతో ఒంగోలు ఎయిర్పోర్టు స్వప్నం సాకారం కాబోతుంది. సియం చంద్రబాబు నాయుడు చొరవతో ఏపీలో కొత్తగా ఏడు ఎయిర్పోర్టుల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒంగోలు సహా ఏపీలో 7 కొత్త ఏయిర్పోర్టుల నిర్మాణాలు చేపట్టనున్నట్టు ప్రకటించారు కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు. ఒంగోలుకు సమీపంలోని అల్లూరు – ఆలూరు మధ్యలో ఏయిర్ పోర్టు ఏర్పాటుకు అనుకూల భూములున్నాయని రెవెన్యూ…
Read MoreOngoles:రోజుల నుంచి ఒకే చోట భూకంపమా.
ప్రకాశం జిల్లాలో వరసగా భూమి కంపిస్తుంది. మూడు రోజుల పాటు వరసగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సోమవారం కూడా భూ ప్రకంపనలు కనిపించాయి. 3రోజుల నుంచి ఒకే చోట భూకంపమా. ఒంగోలు, ప్రకాశం జిల్లాలో వరసగా భూమి కంపిస్తుంది. మూడు రోజుల పాటు వరసగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సోమవారం కూడా భూ ప్రకంపనలు కనిపించాయి. ముండ్లమూరు మండలంలో ఈరోజు ఉదయం 10.24 గంటలకు భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భయంతో బయటే చాలా సేపు వరకూ వేచి ఉన్నారు. అలాగే ఇళ్లలో వస్తువులు కూడా కిందపడిపోవడంతో ప్రజలు ఇలా వరసగా భూమి కంపించడంపై చర్చించుకుంటున్నారు. మూడు రోజుల నుంచి భూప్రకపంనలు ఆందోళనలకు గురి చేస్తున్నాయి. శని, ఆది, సోమవారాలు…
Read More