ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో విమర్శలు గుప్పించిన కన్హయ్య కుమార్ దొంగతనం చేసిన వారిని దొంగలు అంటారని వ్యాఖ్య తెలివి లేకుండా మాట్లాడే వారిని మూర్ఖుడు అంటారన్న కన్హయ్యకుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ కన్హయ్య కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తమ పార్టీ ముఖ్యమంత్రి అయినప్పటికీ, ఆయన ఒక మూర్ఖుడని ఒక మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విమర్శించారు. రేవంత్ రెడ్డి తెలివితక్కువగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. బీహార్ ప్రజలను కూలీలు అని వ్యాఖ్యానించడం సరికాదని కన్హయ్య కుమార్ అభిప్రాయపడ్డారు. దొంగతనం చేసిన వారిని దొంగలు అని, తెలివి లేకుండా మాట్లాడే వారిని మూర్ఖుడు అని అనడంలో తప్పేమీ లేదన్నారు. రేవంత్ రెడ్డి తమ పార్టీ ముఖ్యమంత్రి అయినా తాను భయపడనని, ఆయన మూర్ఖుడే అని కుండబద్దలు కొట్టారు. త్వరలో…
Read MoreTag: #PrashantKishor
PrashantKishor : రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతా – బీహార్ ప్రజల డీఎన్ఏ వ్యాఖ్యలపై ఆగ్రహం
బీజేపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి కష్టమ్మీద ముఖ్యమంత్రి అయ్యాడన్న ప్రశాంత్ కిశోర్ బీహార్ వారిని రేవంత్ రెడ్డి అవమానించారని ఆగ్రహం మోదీ, రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డిని కాపాడలేరని వ్యాఖ్య రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణకు వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని ప్రశాంత్ కిశోర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ కూడా కాపాడలేరని అన్నారు. బీజేపీ, టీడీపీ లాంటి పార్టీల మద్దతుతో కష్టమ్మీద ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, మరోసారి గెలవలేరని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అహంకారంతో బీహారీలను అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. బీహార్ ప్రజల డీఎన్ఏ తెలంగాణ ప్రజల డీఎన్ఏ కంటే తక్కువ అని విమర్శించిన వ్యక్తి, ఢిల్లీకి వచ్చి సహాయం చేయమని తనను మూడుసార్లు ఎందుకు…
Read More