Andhra Pradesh:అమల్లోకి  ఇంటర్ బోర్డులో సంస్కరణలు

Reforms in the Inter Board come into effect

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు ఇంటర్‌ విద్యలో పలు సంస్కరణలు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో ఐదు సబ్జెక్టులకు బదులు ఆరు సబ్జెక్టులను ఎంచుకోవల్సి ఉంటుంది. అయితే విద్యార్థులు ఎంపిక చేసుకున్న ఆరో సబ్జెక్టులో ఉత్తీర్ణత తప్పనిసరి కాదని ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో తీసుకువచ్చిన అనేక సంస్కరణలపై సందేహాలు వ్యక్తమవుతుండటంతో బోర్డు ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. అమల్లోకి  ఇంటర్ బోర్డులో సంస్కరణలు గుంటూరు, ఏప్రిల్ 25 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు ఇంటర్‌ విద్యలో పలు సంస్కరణలు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో ఐదు సబ్జెక్టులకు బదులు ఆరు సబ్జెక్టులను ఎంచుకోవల్సి ఉంటుంది. అయితే విద్యార్థులు ఎంపిక చేసుకున్న ఆరో సబ్జెక్టులో ఉత్తీర్ణత తప్పనిసరి కాదని ఇంటర్మీడియట్‌ బోర్డు…

Read More