శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ను ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ చేసారు. స్టేషన్ పరిసరాలను స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు. స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసారు. ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ రాజన్న సిరిసిల్ల శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ను ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ చేసారు. స్టేషన్ పరిసరాలను స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు. స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసారు. కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు. బ్లూ కోల్ట్ పెట్రో కార్ సిబ్బంది…
Read MoreTag: Telangana
Veeranjaneya Swami:శ్రీ వీరాంజనేయ స్వామి ముఖద్వారం ప్రారంభోత్సవం
బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల పట్టణం లో ని బలిజ కోటలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళు రహదారిలోని ప్రధాన మార్గంలో శ్రీ వీరాంజనేయ స్వామి ముఖద్వారాన్ని పోరుమామిళ్ల పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ నాయుడు కుటుంబ సభ్యులుతమ సొంత ఖర్చులతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని మరియు ముఖద్వారాన్ని దాదాపు 12 లక్షల రూపాయల ధనాన్ని వెచ్చించి నిర్మించారు శ్రీ వీరాంజనేయ స్వామి ముఖద్వారం ప్రారంభోత్సవం బద్వేలు బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల పట్టణం లో ని బలిజ కోటలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళు రహదారిలోని ప్రధాన మార్గంలో శ్రీ వీరాంజనేయ స్వామి ముఖద్వారాన్ని పోరుమామిళ్ల పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ నాయుడు కుటుంబ సభ్యులుతమ సొంత ఖర్చులతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని మరియు ముఖద్వారాన్ని దాదాపు…
Read MoreKhammam:కొత్తగూడెనికి ఎయిర్ పోర్టు
తెలంగాణలో రానున్న రోజుల్లో మరిన్ని విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు.. ఇప్పటికే హైదరాబాద్ మినహా ముఖ్యమైన నగరాల్లో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా.. కొత్తగూడెం ఎయిర్ పోర్టుకు సంబంధించిన కీలక ముందడుగు పడింది. కొత్తగూడెనికి ఎయిర్ పోర్టు ఖమ్మం, జనవరి 17 తెలంగాణలో రానున్న రోజుల్లో మరిన్ని విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు.. ఇప్పటికే హైదరాబాద్ మినహా ముఖ్యమైన నగరాల్లో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా.. కొత్తగూడెం ఎయిర్ పోర్టుకు సంబంధించిన కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేంద్రం నుంచి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం సభ్యులు కొత్తగూడెంలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది.కొన్ని రోజుల క్రితమే..…
Read MoreHyderabad:అమ్మకానికి హౌసింగ్ బోర్డు స్థలాలు
హైదరాబాద్లో స్థలం కొనాలనుకుంటున్నవారికి అధికారులు మంచి అవకాశం కల్పించారు. నగరంలోని హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మాలని నిర్ణయించారు. అయితే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్కడక్కడా కొన్ని ఏళ్లుగా మిగిలిపోయిన హౌసింగ్ బోర్డు స్థలాలను బహిరంగ వేలం ద్వారా అమ్మేయాలని అధికారులు నిర్ణయించారు. అమ్మకానికి హౌసింగ్ బోర్డు స్థలాలు,,, హైదరాబాద్, జనవరి 17 హైదరాబాద్లో స్థలం కొనాలనుకుంటున్నవారికి అధికారులు మంచి అవకాశం కల్పించారు. నగరంలోని హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మాలని నిర్ణయించారు. అయితే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్కడక్కడా కొన్ని ఏళ్లుగా మిగిలిపోయిన హౌసింగ్ బోర్డు స్థలాలను బహిరంగ వేలం ద్వారా అమ్మేయాలని అధికారులు నిర్ణయించారు. 3 డివిజన్ల పరిధిలోని 73 ప్లాట్లను అమ్మకానికి పెట్టారు. అన్నీ కలిపి 4,880.98 చదరపు గజాల స్థలం ఇప్పుడు అమ్మకానికి ఉంది. ఇందులో.. 3,040.18 చదరపు గజాల ప్లాట్లు 24, 566.09…
Read MoreKTR:కేటీఆర్ కు మరో తలనొప్పి
ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ అధికారులు దూకుడుగా విచారణ జరుపుతున్నారు. తాజాగా ఏసీబీ అధికారులు కేసులో కీలకంగా ఉన్న ఏస్ నెక్ట్స్ జెన్ అనే కంపెనీకి నోటీసులు జారీ చేశారు. ఈ కంపెనీ ఫార్ములా ఈ రేసు కు మొదటి సీజన్ కు స్పాన్సర్ గా వ్యవహరించారు. కేటీఆర్ కు మరో తలనొప్పి హైదరాబాద్, జనవరి 17 ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ అధికారులు దూకుడుగా విచారణ జరుపుతున్నారు. తాజాగా ఏసీబీ అధికారులు కేసులో కీలకంగా ఉన్న ఏస్ నెక్ట్స్ జెన్ అనే కంపెనీకి నోటీసులు జారీ చేశారు. ఈ కంపెనీ ఫార్ములా ఈ రేసు కు మొదటి సీజన్ కు స్పాన్సర్ గా వ్యవహరించారు. తర్వాత వైదొలగింది. అందుకే ప్రభుత్వం నుంచి స్పాన్సర్ షిప్ ను చెల్లించాల్సి వచ్చింది. ఏస్ నెక్స్ట్ జెన్…
Read MoreNalgonda:కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ఎలా అంటే
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ఎలా అంటే నల్గోండ, జనవరి 17 తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి. లక్షలాది కుటుంబాలు ఎంతో కాలంగా కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో కొత్త కార్డుల జారీ దిశగా సర్కారు ముందడుగు వేసిందిమంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు అనుగుణంగా కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాత.. కుల గణన సర్వే ఆధారంగా రేషన్…
Read MoreHyderabad:ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. పీఛే మూడ్
తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయాల్లో మార్పు కనిపించింది. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా చేరిన వారిని బీఆర్ఎస్ హైకమాండ్ కు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. పీఛే మూడ్ హైదరాబాద్, జనవరి 17 తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయాల్లో మార్పు కనిపించింది. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా చేరిన వారిని బీఆర్ఎస్ హైకమాండ్ కు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నారు. అదే సమయంలో ఇంకా చాలా మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారని గతంలో కేసీఆర్ చేసినట్లుగా బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ ఫిరాయింపుల నెంబర్ పది మందితోనే ఆగిపోయింది. ఇప్పుడు చేరిన ఆ…
Read MoreKarimnagar:నత్తనడకన మానేరు రివర్ ఫ్రంట్ పనులు
జిల్లాల పునఃర్విభజనతో చారిత్రక, పర్యాటక ప్రాధాన్యతను కోల్పోయిన కరీంనగర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం మానేర్ రివర్ ప్రంట్ మంజూరు చేసింది. 470 కోట్లు మంజూరు చేసి మానేర్ తీరాన్ని మరో సబర్మతిలా తీర్చిదిద్దే ప్రణాళికలు రూపొందించింది. మానేర్ వాగులో బోటింగ్, థీమ్ పార్క్, ఎల్ఎండీలో కేసీఆర్ ఐలాండ్ ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. నత్తనడకన మానేరు రివర్ ఫ్రంట్ పనులు కరీంనగర్, జనవరి 17 జిల్లాల పునఃర్విభజనతో చారిత్రక, పర్యాటక ప్రాధాన్యతను కోల్పోయిన కరీంనగర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం మానేర్ రివర్ ప్రంట్ మంజూరు చేసింది. 470 కోట్లు మంజూరు చేసి మానేర్ తీరాన్ని మరో సబర్మతిలా తీర్చిదిద్దే ప్రణాళికలు రూపొందించింది. మానేర్ వాగులో బోటింగ్, థీమ్ పార్క్, ఎల్ఎండీలో కేసీఆర్ ఐలాండ్ ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. రివర్ ఫ్రంట్…
Read MoreRajahmundry:తెలంగాణకు అతిమర్యాద
గోదావరి జిల్లాలు అంటే మర్యాదలకు పెట్టింది పేరు. అందులోనూ సంక్రాంతి అల్లుడికి వారు చేసే మర్యాదల గురించి తెలుగు రాష్ట్రాల్లో గొప్పగా చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు ఆ సంప్రదాయం శృతి మించుతున్న ఆనవాళ్లు క్లియర్ గా కనిపిస్తున్నాయి. తెలంగాణకు అతిమర్యాద,,, రాజమండ్రి, జనవరి 17 గోదావరి జిల్లాలు అంటే మర్యాదలకు పెట్టింది పేరు. అందులోనూ సంక్రాంతి అల్లుడికి వారు చేసే మర్యాదల గురించి తెలుగు రాష్ట్రాల్లో గొప్పగా చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు ఆ సంప్రదాయం శృతి మించుతున్న ఆనవాళ్లు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ” అతి ” మర్యాదల ట్రెండ్ తెలంగాణకు సైతం పాకుతున్నాయి తెలంగాణ అమ్మాయిని చేసుకున్న కాకినాడ అబ్బాయి పండక్కి హైదరాబాద్ వచ్చాడని అత్తింటి వారు 130 రకాల వంటకాలతో భోజనాలు వడ్డించిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా…
Read MoreWarangal:వరంగల్ లో ఆన్ లైన్ మోసం
ఆన్ లైన్ ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు పేరున వరంగల్ నగర శివారులోని ఓ ప్రముఖ కాలేజీని సైబర్ కేటుగాళ్లు మోసం చేయగా.. సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్ సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.వరంగల్ నగర శివారులోని ఓ ప్రముఖ కాలేజీ మెయిల్ ఐడీకి 2024 సెప్టెంబర్ 18న గవర్నమెంట్ జాబ్స్, ఇతర ఆన్ లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేందుకు సెంటర్ ఏర్పాటు కోసం బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ కంపెనీ నుంచి మెయిల్ వచ్చింది వరంగల్ లో ఆన్ లైన్ మోసం వరంగల్, జనవరి 10 ఆన్ లైన్ ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు పేరున వరంగల్ నగర శివారులోని ఓ ప్రముఖ కాలేజీని సైబర్ కేటుగాళ్లు మోసం చేయగా.. సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్ సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు ఇలా…
Read More