Rajanna Sirisilla:ఆర్ఎంపి వైద్యం వికటించి మహిళ మృతి

Woman dies due to RMP medical malpractice

ఆర్ఎంపి వైద్యం వికటించి మహిళ మృతి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్.ఎం.పి వైద్యుల విచ్చలవిడి వైద్యం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. . ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ లో ఆర్.ఎం.పి. వైద్యం వికటించి గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ కు చెందిన ఖాసింబీ మహిళ మృతి చెందింది. సాధారణ జ్వరంతో వెళ్ళిన మహిళకు ఆర్.ఎం.పి.దేవేందర్ రక్త పరీక్షలు జరిపించి సెలైన్ ఎక్కించాడు. కాసేపటికే మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. వెంటనే ఆర్ఎంపి ఆమెను తన కారులో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఫరారైయాడు. ఖాసింబీ ఆరోగ్యం క్షీణించి శనివారం తెల్లవారు జామున మృతి చెందింది. పోస్ట్ మార్టమ్ కొరకు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి మృతదేహం తరలించారు. ఆర్ఎంపి ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి మృతిచెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. గతంలో కూడా ఆర్.ఎం.పి వైద్యం వికటించిన ఘటనలు ఉన్నాయని స్థానికులు…

Read More

Siddipet:గోదా దేవి ని కొలిచే పవిత్ర మాసం ధనుర్మాసం

DHANURMASAM

సిద్దిపేట లో గోదా కళ్యాణం సుదర్శన యాగం కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామ పరిది లో ఉన్న వికాస తరంగిణి ఆధ్వర్యంలో వేద భవన్ లో జరిగిన ధనుర్మాసం సందర్బంగా నిర్వహించిన శ్రీ గోదా దేవి కళ్యాణం, శ్రీ సుదర్శన యాగం లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. గోదా దేవి ని కొలిచే పవిత్ర మాసం ధనుర్మాసం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట లో టిటిడి ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం సిద్దిపేట లో 45 లక్షల తో వికాస తరంగిణి వేద భవన్ సిద్దిపేట లో వికాస తరంగిణి బలోపేతం కు కృషి చేస్తా. త్వరలో సిద్దిపేట కు చిన్నజీయర్ స్వామి వారిని తీసుక వస్తా సిద్దిపేట…

Read More

Hyderabad:జనవరి మొదటివారంలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు

sarpanch-election-notificat

గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముమ్మర కసరత్తు సంక్రాంతి తర్వాత షెడ్యూల్ విడుదల మూడు విడతల్లో ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారానే స్థానిక సమరం సర్పంచ్‌కు పింక్ కలర్, వార్డు సభ్యుడికి వైట్ కలర్ బ్యాలెట్లు 12,815 గ్రామ పంచాయతీలు 1.14లక్షల వార్డు సభ్యుల స్థానాలు. జనవరి మొదటివారంలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు హైదరాబాద్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముమ్మర కసరత్తు సంక్రాంతి తర్వాత షెడ్యూల్ విడుదల మూడు విడతల్లో ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారానే స్థానిక సమరం సర్పంచ్‌కు పింక్ కలర్, వార్డు సభ్యుడికి వైట్ కలర్ బ్యాలెట్లు 12,815 గ్రామ పంచాయతీలు 1.14లక్షల వార్డు సభ్యుల స్థానాలు. రాష్ట్రంలో వచ్చే ఏడాది నిర్వహించబోయే స్థానిక ఎన్నికలపై ప్రత్యేక ప్రభుత్వం దృష్టి సారించనుంది. ముందు పంచాయతీ ఎన్నికలు, తర్వాత ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్,…

Read More

CM Revanth Reddy:సినిమాలు అలా తీయడం సాధ్యమేనా

telugu-film-celebrities

సీఎం రేవంత్ రెడ్డితో చిత్ర ప్రముఖుల భేటీ విఫలం అనే చెప్పాలి. వారు కోరుకున్నది జరక్కపోగా కొత్త ఆంక్షలు మోపి పంపారు . అయితే రేవంత్ రెడ్డి చెప్పినట్లు సినిమాలు తీయడం సాధ్యమేనా అనే ప్రశ్న మొదలైంది.సంధ్య థియేటర్ ప్రమాదంలో మహిళ మృతి చెందిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సినిమాలు అలా తీయడం సాధ్యమేనా హైదరాబాద్, డిసెంబర్ 28 సీఎం రేవంత్ రెడ్డితో చిత్ర ప్రముఖుల భేటీ విఫలం అనే చెప్పాలి. వారు కోరుకున్నది జరక్కపోగా కొత్త ఆంక్షలు మోపి పంపారు. అయితే రేవంత్ రెడ్డి చెప్పినట్లు సినిమాలు తీయడం సాధ్యమేనా అనే ప్రశ్న మొదలైంది.సంధ్య థియేటర్ ప్రమాదంలో మహిళ మృతి చెందిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అసెంబ్లీ వేదికగా…

Read More

Mumbai:10 లక్షల విజిటర్స్ వీసాలు

visas non-immigrant

రికార్డు స్థాయిలో విజిటర్స్ వీసాలు సహా మొత్తం పది లక్షలకుపైగా వలసేతర వీసాలను భారతీయులకు జారీచేసినట్టు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. వరుసగా రెండో ఏడాది భారతీయులే టాప్‌లో నిలిచినట్టు పేర్కొంది. అలాగే, ఉన్నత విద్య కోసం తమ పౌరులను అమెరికాకు పంపిన దేశాల వరసలోనూ భారత్‌ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. 10 లక్షల విజిటర్స్ వీసాలు.. ముంబై, డిసెంబర్ 28 రికార్డు స్థాయిలో విజిటర్స్ వీసాలు సహా మొత్తం పది లక్షలకుపైగా వలసేతర వీసాలను భారతీయులకు జారీచేసినట్టు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. వరుసగా రెండో ఏడాది భారతీయులే టాప్‌లో నిలిచినట్టు పేర్కొంది. అలాగే, ఉన్నత విద్య కోసం తమ పౌరులను అమెరికాకు పంపిన దేశాల వరసలోనూ భారత్‌ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. ఈ ఏడాది 3,31,000 మంది విద్యార్థులను…

Read More

YS Jagan Mohan Reddy:జగన్ కు తలనొప్పిగా మారుతున్న షర్మిళ

Sharmila is becoming a headache for Jagan

జగన్‌ సొంత పార్టీని రక్షించుకోవడమే పెద్ద టాస్క్‌గా మారిందాయనకి. పార్టీని వీడుతున్న కీలక నేతల్ని నియంత్రించలేక పోతున్న జగన్.. ఆఖరికి కడప కార్పొరేటర్లను కాపాడుకోవడానికి స్వయంగా బుజ్జగింపులకు దిగుతున్నారు.బంప‌ర్ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్రభుత్వం ఏపీలో అభివృద్ధే ల‌క్ష్యంగా దూసుకెళ్తోంది. కేంద్రం స‌హ‌కారంతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారు. అదే సమయంలో గ‌డిచిన ఐదేళ్ల కాలంలో అరాచ‌క పాల‌న సాగించిన వైసీపీ అధ్యక్షుడు జ‌గ‌న్‌కి వ‌రుస‌గా షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. జగన్ కు తలనొప్పిగా మారుతున్న  షర్మిళ కడప, డిసెంబర్ 28 జగన్‌ సొంత పార్టీని రక్షించుకోవడమే పెద్ద టాస్క్‌గా మారిందాయనకి. పార్టీని వీడుతున్న కీలక నేతల్ని నియంత్రించలేక పోతున్న జగన్.. ఆఖరికి కడప కార్పొరేటర్లను కాపాడుకోవడానికి స్వయంగా బుజ్జగింపులకు దిగుతున్నారు.బంప‌ర్ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి…

Read More

Kakinada:వాక్‌విత్‌ నేషన్‌

Kakinada JNTU

కాకినాడ జేఎన్‌టీయూ అంటే సాంకేతిక విద్యలో తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుంది. ఇక్కడ చదివిన ఎంతో మంది సాంకేతిక రంగాల్లో ఎనలేని కీర్తిని సంపాదించిన వారు ఉన్నారు. వేల మంది దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అటువంటి కీర్తిప్రతిష్టలు కలిగిన కాకినాడ జేఎన్‌టీయూ అభివృద్ధిపరంగానే కాకుండా యూనివర్సిటీ ప్రత్యేకతను చూపించేందుకు చాలా మంది పూర్వవిద్యార్థులు తమ భాగస్వామ్యపాత్ర పోషిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే దేశంలో ఏ విశ్వవిద్యాలయంలోనూ కనిపించని విధంగా జేఎన్‌టీయూకేలో ఏకంగా 194 దేశాల జాతీయపతాకాలను ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. వాక్‌విత్‌ నేషన్‌…. కాకినాడ, డిసెంబర్ 28 కాకినాడ జేఎన్‌టీయూ అంటే సాంకేతిక విద్యలో తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుంది. ఇక్కడ చదివిన ఎంతో మంది సాంకేతిక రంగాల్లో ఎనలేని కీర్తిని సంపాదించిన వారు ఉన్నారు. వేల మంది దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో…

Read More

Imtiaz Ahmed:వైసీపీకీ ఇంతియాజ్ రాజీనామా

Imtiaz Ahmed resigns from YCP

వైఎస్ఆర్సీపీకి మరో గట్టి షాక్ తగిలింది. మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ పార్టీకి రాజీనామా చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఈ రాజీనామా వైసీపీ అధినేత జగన్ కు ఊహించని షాక్ లాంటిదే. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా కాదని అప్పటికప్పుడు ఆయనతో వీఆర్ఎస్ ఇప్పించి మరీ టిక్కెట్ ఇచ్చారు. వైసీపీకీ ఇంతియాజ్ రాజీనామా కర్నూలు, డిసెంబర్ 28 వైఎస్ఆర్సీపీకి మరో గట్టి షాక్ తగిలింది. మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ పార్టీకి రాజీనామా చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఈ రాజీనామా వైసీపీ అధినేత జగన్ కు ఊహించని షాక్ లాంటిదే. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా కాదని అప్పటికప్పుడు ఆయనతో వీఆర్ఎస్ ఇప్పించి మరీ టిక్కెట్ ఇచ్చారు. కానీ ఆయన ఓడిపోయారు. ఇప్పుడు నేరుగా పార్టీకే…

Read More

Pawan Kalyan:నేతలు.. కాదు కేడర్ పైనే

Jana Sena chief Pawan Kalyan says his calculations are correct.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన లెక్కలు కరెక్ట్ గానే ఉన్నాయంటున్నారు. ఆయన తన అంచనాలు ఎప్పుడూ తప్పవన్న అభిప్రాయంలో ఉన్నట్లుంది. అందుకే పార్టీ బలోపేతానికి పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు. నాయకుల మీద కాకుండా కేవలం జనం మీదనే ఆధారపడి పార్టీ విజయం సాధిస్తుందన్న బలమైన నమ్మకంతో పవన్ కల్యాణ్ ఉన్నట్లు కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతున్నప్పటికీ పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. కార్యకర్తలతో కూడా పెద్దగా సమావేశం అవ్వడం లేదు. నేతలు.. కాదు కేడర్ పైనే కాకినాడ, డిసెంబర్ 28 జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన లెక్కలు కరెక్ట్ గానే ఉన్నాయంటున్నారు. ఆయన తన అంచనాలు ఎప్పుడూ తప్పవన్న అభిప్రాయంలో ఉన్నట్లుంది. అందుకే పార్టీ బలోపేతానికి పెద్దగా చర్యలు తీసుకోవడం…

Read More

IT hub:ఐటీ హబ్ దిశగా అడుగులు

Minister Lokesh is taking strategic steps to make AP an IT hub in the next five years.

రాబోయే ఐదేళ్లలో ఏపీని ఐటి హబ్‌గా మార్చేందుకు మంత్రి లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలతోపాటు ఉపాధి కల్పన సబ్ కమిటీ ఛైర్మన్‌గా లోకేష్ రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించేందుకు కృషి చేస్తున్నారు. 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పని చేస్తున్నారు.గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో నారా లోకేష్.. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఐటీ హబ్ దిశగా అడుగులు. విజయవాడ, డిసెంబర్ 28 రాబోయే ఐదేళ్లలో ఏపీని ఐటి హబ్‌గా మార్చేందుకు మంత్రి లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలతోపాటు ఉపాధి కల్పన సబ్ కమిటీ ఛైర్మన్‌గా లోకేష్ రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించేందుకు కృషి చేస్తున్నారు. 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పని చేస్తున్నారు.గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో నారా లోకేష్.. రాష్ట్రంలో ఐటీ,…

Read More