EVisa : ఈ-వీసాల వైపు భారతీయ ప్రయాణికుల మొగ్గు: 2025లో 82% మంది ఈ-వీసాలకే ప్రాధాన్యత

A New Travel Trend: E-visas Become Top Choice for Indian Tourists

2025లో 82 శాతానికి చేరిన ఈ-వీసా దరఖాస్తులు భారతీయులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న యూఏఈ, వియత్నాం, ఇండోనేషియా ప్రయాణాల్లో వేగం, సౌకర్యానికి ప్రయాణికుల ప్రాధాన్యం భారతీయులు వీసా కోసం సుదీర్ఘంగా వేచి ఉండాల్సిన రోజులు పోయాయి. వీసా ప్రాసెసింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన ‘అట్లిస్’ కొత్త నివేదిక ప్రకారం, 2025లో భారతీయ ప్రయాణికులు సమర్పించిన మొత్తం వీసా దరఖాస్తులలో 82 శాతం ఆన్‌లైన్‌లో పొందే ఎలక్ట్రానిక్ వీసాలు (e-వీసాలు) అని వెల్లడించింది. ఇది 2024లో 79 శాతం కంటే చాలా ఎక్కువ. ఇది భారతీయుల ప్రయాణ సరళిలో స్పష్టమైన మార్పును సూచిస్తోంది. ఈ-వీసాలకు పెరుగుతున్న ఆదరణ చాలా దేశాలు భారతీయులను ఆకర్షించడానికి తమ వీసా ప్రక్రియలను సరళీకృతం చేస్తున్నాయని అట్లిస్ నివేదిక పేర్కొంది. ఈ-వీసాల కోసం భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతున్న గమ్యస్థానాలలో UAE, వియత్నాం, ఇండోనేషియా, హాంగ్ కాంగ్ మరియు…

Read More

Kim Jong Un : కిమ్ కొత్త అవతారం: టూరిజంపై ఉత్తర కొరియా దృష్టి

Kim Jong Un's New Avatar: North Korea Focuses on Tourism

Kim Jong Un : కిమ్ కొత్త అవతారం: టూరిజంపై ఉత్తర కొరియా దృష్టి:నిరంతరం క్షిపణి పరీక్షలతో ప్రపంచాన్ని భయపెట్టే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు సరికొత్త అవతారంలో కనిపించారు. తన ట్రేడ్‌మార్క్ అయిన మావో తరహా దుస్తులను పక్కనపెట్టి, సూటూ బూటులో కుటుంబ సమేతంగా దర్శనమిచ్చారు. ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్ సరికొత్త లుక్: ప్రపంచాన్ని భయపెట్టిన కిమ్ ఇప్పుడు టూరిజంపై దృష్టి నిరంతరం క్షిపణి పరీక్షలతో ప్రపంచాన్ని భయపెట్టే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు సరికొత్త అవతారంలో కనిపించారు. తన ట్రేడ్‌మార్క్ అయిన మావో తరహా దుస్తులను పక్కనపెట్టి, సూటూ బూటులో కుటుంబ సమేతంగా దర్శనమిచ్చారు. ఉత్తర కొరియాలో ఏడేళ్ల పాటు నిర్మించిన భారీ విలాసవంతమైన ‘వోన్సాన్ కల్మా’ తీరప్రాంత రిసార్ట్‌ను ఆయన గురువారం…

Read More

Karimnagar:కరీంనగర్ జిల్లాకు పర్యాటక ఊపు

Tourism boost to Karimnagar district

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యాటక రంగం పరిఢవిల్లుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రాలకు రాష్ట్రం నలుమూలల నుంచి సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ప్రజా రవాణా వ్యవస్థతోపాటు వ్యక్తిగత రవాణా వాహనాల సౌకర్యం పెరగడంతో.. పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. శ్రావణ మాసంతోపాటు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పర్యాటకులు పెరగడానికి కారణమని తెలుస్తోంది.పర్యాటక శాఖ తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం.. ఎక్కువ మంది పర్యాటకులు వచ్చిన ప్రదేశాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉండగా జగిత్యాల ఐదో స్థానంలో నిలిచాయి.‌ కరీంనగర్ జిల్లాకు పర్యాటక ఊపు కరీంనగర్, డిసెంబర్ 30 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యాటక రంగం పరిఢవిల్లుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రాలకు రాష్ట్రం నలుమూలల నుంచి సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ప్రజా రవాణా వ్యవస్థతోపాటు వ్యక్తిగత రవాణా వాహనాల సౌకర్యం పెరగడంతో.. పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. శ్రావణ మాసంతోపాటు…

Read More