Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్
Browsing Tag

Vijayawada

రాధాకు ఎమ్మెల్సీ పదవి…

విజయవాడ, ఒక్కోసారి రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు అధికారాన్ని దూరం చేస్తాయి. అవకాశాలను తొక్కి పెడతాయి. ఈ కోవలోకి చెందుతారు వంగవీటి రాధాకృష్ణ. దివంగత వంగవీటి మోహన్ రంగ కుమారుడిగా రాజకీయాల్లో ప్రవేశించారు…
Read More...

వైసీపీకి టాలీవుడ్ రెడ్ ఫ్లాగ్..

విజయవాడ, వైసిపి పై తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగుబాటు ప్రారంభమైందా? ఎన్నికల్లో ప్రభావం చూపుతోందా? ఒక్కొక్కరు పవన్ కు మద్దతు తెలపడానికి అదే కారణమా? ఈ రెండు రోజుల్లో మరింత మంది ముందుకు వస్తారా? బాహటంగా…
Read More...

కూటమిలో టీడీపీ జోష్…

విజయవాడ, ఏపీ విషయంలో ప్రధాని మోదీ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేశారు. పేరుకే కూటమి కానీ.. తెర వెనుక బిజెపి అగ్రనేతలు జగన్ కు సహకారం అందిస్తున్నారని ప్రచారం జరిగింది. ఎన్నికల నిర్వహణపరంగా తెలుగుదేశం…
Read More...

బోత్సకు కౌంటర్ ఇచ్చిన పురందేశ్వరి…

విజయవాడ మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి ఘాటు కౌంటర్ ఇచ్చారు. బొత్స సత్యనారాయణ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై చేసిన వ్యాఖ్యల పై మండి పడ్డారు.…
Read More...

బూతులు మాట్లాడుతున్న చంద్రబాబు…

విజయవాడ మంత్రి తానేటి వనిత మీద టీడీపీ నాయకులు దాడి,విజయవాడలో బొండా ఉమా మహిళల మీద దాడులు మొత్తం చంద్రబాబుకి తెలిసి జరుతున్నాయని వైకాపా అధికార ప్రతినిధు వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. చంద్రబాబు నిన్న సభలో…
Read More...

మోడీకి రేడియో గిఫ్ట్ పంపించిన షర్మిళ…

విజయవాడ, విభజన సమయంలో ఇచ్చిన హామీలతోపాటు పదేళ్లలో కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చే ప్రధాని ఏపీ నుంచి కదలాలన్నారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి. ఏపీ ప్రజల మన్‌కీ బాత్ వినాలని చెప్పి…
Read More...

వైసీపీనీ టార్గెట్ చేసిన బీజేపీ…

విజయవాడ, ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు వచ్చారు. రాజమండ్రి, అనకాపల్లి సభల్లో పాల్గొన్నారు. వైసిపి తో పాటు జగన్ పై టార్గెట్ చేసుకున్నారు. దీంతో కూటమి పార్టీల్లో ఒక రకమైన ఖుషి కనిపిస్తోంది. ప్రధాని…
Read More...

బెజవాడలో కరెంట్ కోతలు…

విజయవాడ, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో రోడ్‌ షో కోసం ఏర్పాట్లు చేస్తున్న అధికారులు విజయవాడలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రధాని మోదీ పర్యటన విజయవాడలో…
Read More...

చంద్రబాబు, లోకేష్ కు మళ్లీ నోటీసులు..

విజయవాడ, ల్యాండ్ టైటలింగ్ చట్టం దుష్ప్రచారం కేసులో సిఐడి విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు, లోకేష్‎లకు సీఐడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం ఏపీలో తీవ్ర…
Read More...

విజయవాడ,  తాను సీఎం జగన్  ను పని కావాలని అడిగినట్లు కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (Ys Sharmila) మండిపడ్డారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె జగన్ పై విమర్శలు…
Read More...
Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie