వీధి మొదట్లో రాత్రికి రాత్రే వెలిసిన ఆరు నేమ్ బోర్డులు మొత్తం 25 ఇళ్లు మాత్రమే ఉన్నా కాలనీకి ఆరు పేర్లు నాడు “వినాయక నగర్”.. నేడు కులం పేర్లతో కొత్త బోర్డులు సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని వినాయక నగర్ కాలనీలో కుల వివాదం కొత్త రూపు దాల్చింది. రాత్రికి రాత్రే కాలనీ ప్రవేశద్వారం వద్ద ఆరు నేమ్ బోర్డులు ఏర్పాటు చేయడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తం 25 ఇళ్లే ఉన్న ఈ కాలనీని ప్రారంభంలో “వినాయక నగర్” అని పిలిచేవారు. అయితే, ఇటీవల చోటుచేసుకున్న వివాదం కారణంగా కుల విభేదాలు బయటపడ్డాయి. ఇక్కడి కుటుంబాల్లో 70 శాతం ఒకే సామాజిక వర్గానికి చెందినవారే ఉండగా, మిగతా 30 శాతం ఇతర వర్గాలకు చెందినవారు ఉన్నారు. మెజార్టీ వర్గం తమ కులం పేరుతో…
Read More