క్వాంటమ్ వ్యాలీ, డేటా సిటీలతో రాష్ట్ర రూపురేఖల మార్పు ఖాయం ఏఐ అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులకు ప్రత్యేక పాఠ్యాంశాలు పరిశ్రమల ఏర్పాటుకు అవరోధంగా ఉన్న నిబంధనల సరళీకరణ ఆంధ్రప్రదేశ్లో వ్యాపార నిర్వహణ వేగాన్ని (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) కేవలం మాటలకే పరిమితం చేయకుండా చేతల్లో చూపిస్తున్నామని, దీనికి నిదర్శనంగానే గడిచిన 15 నెలల్లో రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు సాధించగలిగామని రాష్ట్ర ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్ఠాత్మక ‘భాగస్వామ్య సదస్సు – 2025’కు ప్రపంచ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు లండన్లో నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్ – యూకే బిజినెస్ ఫోరం’ రోడ్షోలో ఆయన పాల్గొన్నారు.…
Read MoreTag: Vizag
Vishakhapatnam : విశాఖను ముంచెత్తిన వర్షం: అతలాకుతలమైన జనజీవనం
Vishakhapatnam : విశాఖను ముంచెత్తిన వర్షం: అతలాకుతలమైన జనజీవనం:ఆదివారం విశాఖపట్నాన్ని కుదిపేసిన భారీ వర్షం నగర జీవితాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. ఎడతెరిపి లేని వాన ధాటికి నగరంలో రోడ్లన్నీ నదులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విశాఖపట్నం: భారీ వర్షాలు, జనజీవనం స్తంభన ఆదివారం విశాఖపట్నాన్ని కుదిపేసిన భారీ వర్షం నగర జీవితాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. ఎడతెరిపి లేని వాన ధాటికి నగరంలో రోడ్లన్నీ నదులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మూడు అడుగుల మేర వరద నీరు ఇళ్లలోకి చేరడంతో డైరీ కాలనీ, హెచ్బీ కాలనీ వంటి ప్రాంతాల నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాల ప్రభావం, రాబోయే రోజుల్లో వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో జీవీఎంసీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.…
Read MoreVisakhapatnam : ఐటీసీ గోడౌన్లో మంటలు: కాలి బూడిదైన సిగరెట్లు, బింగో ప్యాకెట్లు
Visakhapatnam : ఐటీసీ గోడౌన్లో మంటలు: కాలి బూడిదైన సిగరెట్లు, బింగో ప్యాకెట్లు:విశాఖపట్నంలోని గాజువాక, గండిగుండం ప్రాంతంలో ఉన్న ఐటీసీ గోడౌన్లో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గోడౌన్లోని సిగరెట్లు, బింగో ప్యాకెట్లు పూర్తిగా దగ్ధమై భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం ఐటీసీ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం విశాఖపట్నంలోని గాజువాక, గండిగుండం ప్రాంతంలో ఉన్న ఐటీసీ గోడౌన్లో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గోడౌన్లోని సిగరెట్లు, బింగో ప్యాకెట్లు పూర్తిగా దగ్ధమై భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.సమాచారం అందిన వెంటనే ఎనిమిది అగ్నిమాపక వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రాథమిక అంచనా ప్రకారం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు…
Read MoreVizag : విశాఖకు కాగ్నిజెంట్ రాక: ఏపీ ఐటీకి కొత్త ఊపు
Vizag : విశాఖకు కాగ్నిజెంట్ రాక: ఏపీ ఐటీకి కొత్త ఊపు:ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగానికి ప్రోత్సాహాన్ని అందించే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ విశాఖపట్నంలో తమ ఐటీ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. కాగ్నిజెంట్ విశాఖలో: రూ. 1582 కోట్లతో ఐటీ క్యాంపస్, 8 వేల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగానికి ప్రోత్సాహాన్ని అందించే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ విశాఖపట్నంలో తమ ఐటీ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ పరిణామం రాష్ట్రంలో, ముఖ్యంగా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను సృష్టించనుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో ఐటీ కార్యకలాపాలను విస్తరించాలనే లక్ష్యంతో కాగ్నిజెంట్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ…
Read MoreAndhra Pradesh:రుషికొండ భవనాలను ఏం చేయాలి
Andhra Pradesh:రుషికొండ భవనాలను ఏం చేయాలి:ఎన్నికలకు ముందు..ఆ తర్వాత..ఆ సౌధం చుట్టే చర్చ. భవిష్యత్ అవసరాల కోసం కట్టామని వైసీపీ..కాదు జగన్ కోసమే ప్యాలెస్ నిర్మించారని టీడీపీ..మాటకు మాటతో రచ్చ నడుస్తూనే ఉంది. విశాఖ సాగర తీరాన ఉన్న రుషికొండ భవనాలు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాయి.ఢిల్లీలో శీష్ మహల్ను మ్యూజియం చేస్తామని బీజేపీ సర్కార్ చెప్పడంతో..ఏపీలో రుషికొండ నిర్మాణాలను ఏం చేస్తారనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. రుషికొండ భవనాలను ఏపీ సర్కార్ ఏం చేయబోతోంది.? ప్రభుత్వమే వాడుకుంటుందా.? రుషికొండ భవనాలను ఏం చేయాలి విశాఖపట్టణం, ఫిబ్రవరి 24 ఎన్నికలకు ముందు..ఆ తర్వాత..ఆ సౌధం చుట్టే చర్చ. భవిష్యత్ అవసరాల కోసం కట్టామని వైసీపీ..కాదు జగన్ కోసమే ప్యాలెస్ నిర్మించారని టీడీపీ..మాటకు మాటతో రచ్చ నడుస్తూనే ఉంది. విశాఖ సాగర తీరాన ఉన్న రుషికొండ…
Read MoreSteel Plant:స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతోంది
వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం నేపథ్యంలో.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.11,444 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది. దీనిపై రాజకీయ నాయకులు, కార్మిక సంఘాల నేతలు, మేథావులు స్టీల్ప్లాంట్ గురించి చర్చిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతోంది విశాఖపట్టణం, జనవరి 24 వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం నేపథ్యంలో.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.11,444 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది. దీనిపై రాజకీయ నాయకులు, కార్మిక సంఘాల నేతలు, మేథావులు స్టీల్ప్లాంట్ గురించి చర్చిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు.. వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని అంటున్నారు. మరోవైపు స్టీల్ప్లాంట్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. భద్రతా సిబ్బందిని తొలగిస్తున్నారు. ఇది ప్రైవేటీకరణలో భాగమేనని కార్మిక సంఘాల నేతలు చెబుతోన్నారు. ఏళ్ల తరబడి స్టీల్ప్లాంట్…
Read MoreVizag:అనకాపల్లి, ఆనందపురం రోడ్లకు లైన్ క్లియర్
వైజాగ్ వాసులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా వైజాగ్ వాసుల ఎదురు చూపులకు నేటి ప్రకటనతో తెరపడింది. విశాఖపట్నం జిల్లాలోని NH-516Cలో అనకాపల్లి – ఆనందపురం NH-16 కారిడార్ను షీలానగర్ జంక్షన్కు కలుపుతూ రహదారిని అభివృద్ది చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ప్రకటన విడుదల చేశారు. అనకాపల్లి, ఆనందపురం రోడ్లకు లైన్ క్లియర్ విశాఖపట్టణం, జనవరి 3 వైజాగ్ వాసులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా వైజాగ్ వాసుల ఎదురు చూపులకు నేటి ప్రకటనతో తెరపడింది. విశాఖపట్నం జిల్లాలోని NH-516Cలో అనకాపల్లి – ఆనందపురం NH-16 కారిడార్ను షీలానగర్ జంక్షన్కు కలుపుతూ రహదారిని అభివృద్ది చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నం జిల్లాలోని…
Read More