వైసీపీ పాలనలో విశాఖ అభివృద్ధి శూన్యమని తెలు గు దేశం పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీభరత్ అన్నారు.విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యా లయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపార్లమెంటు పరిధిలో ఏడు నియో జకవర్గాల్లో పర్యటిస్తాంచామని ఎక్కడా అభివృద్ధి జాడ లేదన్నారు.డ్రైనేజీ గోడలు కూలి పోయి ఏళ్లు గడుస్తు న్న నిర్మాణాలు లేవని కాలుష్యం ఒక ప్రధాన సమస్య గా ఉందని దోమల బెడదకూడా విప రీతంగా వుందని అన్నారు.
పేదలకు మేలు చేయాలనుకుంటే టిడ్కో ఇళ్లు ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిం చారు.హైదరాబా దుతో పోటీ పడాల్సిన నగరం నానాటికీ దిగజారిపో తోందని ఆవేదన వ్యక్తపరిచారు.శాసనసభ మాజీ సభ్యులు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గండి బాబ్జి మాట్లాడుతూ ఆరు వారాల పాటు మీకోసం మీభరత్ కార్యక్రమం నిర్వహించామనిప్రజల కష్టాలు సమస్యలు స్వయంగా తెలు సుకున్నామని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పరిస్థితి ఈ ప్రభుత్వానికి పట్టదా ?