కూకట్ పల్లి బీసీల ఆరాధ్య దైవం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అలు పెరుగని ఉద్యమ కిరీటం, బీసీల గుండెచప్పుడు, తన జీవితాన్ని బీసీలకు అంకితం చేసిన మహా యోధుడుఆర్ కృష్ణయ్య పైన గురువారం రోజు రాత్రి
కాళహస్తిలో జరిగిన దాడికి మేమందరం ఖండిస్తున్నాము, దాడి చేసిన వాడినీ ఆ దాడి చేపించిన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము తీవ్రంగా ఖండిస్తూ కూకట్పల్లి వై జంక్షన్ లో అంబేద్కర్ విగ్రహం దగ్గర మేడ్చల్ జిల్లా బీసీ సంఘం, బీసీ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు తెల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం పృథ్వీ గౌడ్, తెలంగాణ బీసీ వికాస్ సమితి రాష్ట్ర అధ్యక్షులు బాశెట్టి నర్సింగ్ రావు, తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షులు బింగి రాములు, మేడ్చల్ జిల్లా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు డోలక్ నర్సింగరావు, సీనియర్ పాత్రికేయులు లాజర్ ఎమ్మార్పీఎస్, బీసీ సీనియర్ నాయకులు కమలాకర్, సదానంద్ గౌడ్, జోరాపురి అశోక్, కుమార్ తదితరులు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని నల్ల బ్యాచ్లను ధరించి నిర్వహించారు.
Prev Post
Next Post