హుస్నాబాద్ హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. కొహెడ మండలంలోని సముద్రాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక పర్యటన జరిగింది. ఇళ్లు ఇళ్లు ప్రచారం నిర్వహిస్తున్న కార్యకర్తలతో
ప్రచారంలో ఉత్సాహం నింపారు మంత్రి. కార్యకర్తల తో ముచ్చటించారు. ప్రచారానికి ఒకే రోజు సమయం ఉండడంతో గ్రామంలో ప్రచారం జరుగుతున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మంచి మెజారిటీ తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు.
Next Post