సిద్దిపేట
దుబ్బాక రెడ్డి ఫంక్షన్ హాల్లో మెదక్ పార్లమెంట్ కిసాన్ మోర్చా సమ్మేళనం కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు, కిసాన్ మోర్చా నాయకులు పాల్గోన్నారు.
రఘునందన్ రావు మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి డబ్బులు పెట్టి ఓట్లు కొనడం మాత్రమే తెలుసు. ఎంపీ ఎన్నికలయ్యాక కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరడం ఖాయం. గల్లీలో, ఢిల్లీలో లేని కారు పార్టీని గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యం. గతంలో కెసిఆర్ వంద అబద్ధాలు ఆడితే రేవంత్ రెడ్డి వెయ్యి అబద్ధాలు ఆడేందుకు సిద్దంగా ఉన్నాడని అన్నారు.
Prev Post