దళితులకు కమ్యూనిటీ హాల్ రావాలన్నా దళితుల స్మశానవాటికలో మౌలిక సదుపాయాలు కావాలన్నా బీవీ ధికారంలోనికి
రావాల్సిందే : ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ ప్రజా ఆకర్షిత సంక్షేమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వస్తే దళిత కుటుంబాలన్నీ కూడా సమగ్రంగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఈరోజు డీలర్ ఈరన్న ఎంపీటీసీ నాగరాజు ఎస్ నాగలాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు మండలం ఎస్ నాగలాపురం గ్రామానికి చెందిన 100 దళిత కుటుంబాలు తెలుగుదేశం పార్టీ లోనికి రావడం జరిగింది.డాక్టర్ బి వి జయనాగేశ్వర్ రెడ్డి ఎస్. నాగలాపురం గ్రామ ప్రజలకు పార్టీ కండువా వేసి పార్టీలోనికి ఆహ్వానించడం జరిగింది.
Prev Post