గూడూరు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సోమ వారం గూడూరు నగర పంచాయతీలోని సంజీవ నగర్ కాలనీ, తెలుగు వీధి ప్రచారం ముమ్మరం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు గడప గడపకు వెళ్లి జగనన్న ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ మళ్లీ జగనన్నకు ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో గూడూరు నగర పంచాయతీ చైర్మన్ జూలుపాల వెంకటేశ్వర్లు ,వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం ,రెండవ చైర్మన్ గోనెగండ్ల బోయ లక్ష్మన్న ,మాజీ జెడ్పిటిసి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు ఖలీల్ బాషా, కిషోర్ కలాం ,బజారి ,విజయుడు కుమార్ ,పట్టణ కన్వీనర్ ఆబేలు ,కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్లు పత్తిరంగడు ,సత్యాలు, వైఎస్ఆర్సిపి నాయకులు బ్రిక్స్ షేక్షావలి ,ఖలీల్ ,ఫజులు ,క్రాంతి గౌడ్ రేవుల వెంకటేష్ ,బొజుగు ప్రభాకర్ ,బొజుగు సుధాకర్ ,టక్కు మధు గంగ పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేయడం జరిగింది