కర్నూల్ నగరంలోని 45వ వార్డు కేబుల్ దాసు అలియాస్ ప్రభుదాస్ మరియు వారి మిత్ర బృందం తో కలిసి సుమారు 150 మంది నేడు జగనన్న చేసిన అభివృద్ధి మరియు సంక్షేమం చూసి ఆకర్షితులై ఇంతియాజ్ గారి పరిపాలన అనుభవంతో కర్నూలు ఎంతో అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో కర్నూలు జిల్లా మైనార్టీ అధ్యక్షులు శ్రీ ఇలియాస్ బాషా గారి ఆధ్వర్యంలో కర్నూలు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఇంతియాజ్ గారి సమక్షంలో టిడిపిని వీడి వైసిపిలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ ఇంతియాజ్ ప్రభుదాస్ గారికి మరియు వారి మిత్ర బృందానికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కర్నూలు అభివృద్ధి చేయడంలో వీరి సహకారాలతో ముందుకు వెళ్తామని చెప్పడం జరిగింది.