ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం కారు, బొలెరో ఢీ…ఒకరు మృతి
ములుగు
ములుగు జిల్లా తాడ్వాయి పసర మధ్య గల రహదారిపై కారు బొలెరో వాహనం ఢీకొన్నియి. ఘటనలో కారు లో వున్న ఒక్క వ్యక్తి మృతి చెందినట్టు సమాచరం. వివరాల్లోకి వెళ్తే ములుగు జిల్లా తాడ్వాయి పస్ర మధ్యగల అడవి మార్గంలో ఎదురు గా వస్తున్న బొలెరో ను కారు ర్ డీ కొట్టింది. చనిపోయిన వారి పేరు రాంకుమార్ గా గుర్తించారు. కారు లో ఇద్దరు ఉండగా ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ములుగు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. బాధితులు రు ఖమ్మం వాసులు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.