పరవాడ ; రావాడ పంచాయితి శివారు సోము నాయుడుపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో వైస్ ఎంపీపీ బందం నాగేశ్వరరావు పాలొగొన్నారు ఈ సందర్బంగా వైకాపా నాయుకులు మాట్లాడుతూ మే 13 న జరిగే ఎన్నికల్లలో వైస్సార్సీపీ ఎమ్మెల్యే,ఎంపీ అభ్యర్థిలకు ఓటు వేసి గెలిపించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అద్యక్షుడు కోనరామారావు, జెసియస్ కన్వీనరు వెన్నల సన్యాసిరావు, ఎక్స ఎంపీటీసీ కావలి రాజు ,జిల్లా గ్రామ కమిటీ అధ్యక్షుడు కావలివాసు జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి పల్లా గోవింద్,సచివాలయ కన్వీనరు మరిశా రామారావు,వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ KV రాజు,సీనియర్ పార్టీ నాయకులు సారిపల్లి మహాలక్ష్మీ నాయుడు,కోర్ని రామకృష్ణ,పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు